సిమ్లా,జూలై 7:ప్రముఖ ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి ప్రవేశించింది. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని నీమ్రాన
జూన్లో 10 నెలల కనిష్ఠాన్ని తాకుతూ రూ.92,849 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, జూలై 6: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో తగ్గుముఖం పట్టాయి. లక్ష కోట్ల రూపాయల దిగువకే పరిమితమయ్యాయి. గడిచిన ఎనిమిది నెలల్లో ఇదే తొ
ధర: రూ.83,275 న్యూఢిల్లీ, జూలై 6: టీవీఎస్ మోటర్.. మార్కెట్లోకి సరికొత్త ఎన్టార్క్ 125 సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్ను విడుదల చేసింది. మంగళవారం పరిచయమైన దీని ధర ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం రూ.83,275గా ఉన్నది. డ్రైవ్�
ఢిల్లీ,జూలై 6: లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్యూవీని ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లగ్జరీ ప్రారంభ ధర రూ.64.12 లక్షలుగా ప్రకటించింది ఆ సంస్థ. ఈ new-2021మోడల్ ఎవోక
ముంబై, జూలై 6:ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ ప్రస్తుతం దేశీయ విపణిలో క్విడ్, ట్రైబర్, డస్టర్ ,కైగర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ మోడళ్లపై జులై నెలంతా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది రెనో.ఈ నెలలో రెనో కార్లను సొం
హైదరాబాద్, జులై 3:ట్రాక్టర్ల టైర్లలో నీరు ఎందుకు పోస్తారనేది చాలా మందికి తెలియదు. అసలు ట్రాక్టర్ టైర్లలో నీళ్లు పోస్తారా..? ఒకవేళ పోస్తే ఎంత మోతాదులో పోయాలి, అసలు దీని వల్ల ఉపయోగం ఏమిటంటే..? -టైర్లు జారిపోకుం�
ముంబై,జూన్ 29: వోక్స్ వ్యాగన్ బ్రాండ్ నుంచి “టైగన్ మిడ్-సైజ్ ఎస్యూవీ” పేరుతో అతి త్వరలోనే ఇండియా మార్కెట్లోకి రానున్నది. మార్చినెలలో వోక్స్వ్యాగన్ ఈ కారును భారత మార్కెట్లోకి అధికారికంగా ఆవిష్కరించిం�
ముంబై,జూన్ 28: స్కోడా బ్రాండ్ కొత్త ‘కుషాక్’ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. కుషాక్ కోసం బుకింక్స్ ప్రారంభమయ్యాయి. కుషాక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా డీలర్�
ముంబై, జూన్ 26: ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కొత్తగా తయారు చేసిన రెండు మోడళ్ల కార్లను రీకాల్ చేయనున్నది. ఈ రెండు మోడళ్లు కూడా చైనాలో తయారవ్వడం విశేషం. చైనా రెగ్యులేట్స్ ఆదేశాల మేరకు వాటిని ర�
ముంబై ,జూన్ 26:మొన్నటిదాకా దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ కంపెనీలు,డీలర్షిప్లు మూతబడ్డాయి. ఈ పరిస్థితిలో మహీంద్రా కస్టమర్లు ఇబ్బందిపడకూడదనే ఉదేశ్యంతో మహీంద్రా వారంటీ వ్యవధి�
ముంబై ,జూన్ 24:కరోనా మహమ్మారి కష్టకాలంలో టాటా మోటార్స్ తమ వాహనాల కొనుగోలు సులభతరం చేసేందుకు సరికొత్త ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇందుకోసం కోటాక్ మహీంద్రా తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్
ముంబై, జూన్ 22: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెలలో అన్ని రకాల వాహన ధరలను రూ.3 వేల వరకు పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ధరలు ప�
ఢిల్లీ ,జూన్ 22: మారుతి సుజుకి విషయంలో ఏ వేరియంట్ కొంటే బెటర్ అనే విషయానికివస్తే… “మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ” పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. అత్యాధునిక ఫీచర్లతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉంద�
ఢిల్లీ,జూన్ 19: ప్రముఖ వాహనతయారీ సంస్థ యమహా భారత మార్కెట్లోకి సరికొత్త వాహనాలను విడుదల చేసింది.’ ఎఫ్జెడ్-ఎక్స్’ పేరుతో ఒక బైక్ ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర(ఎక్స్షోరూమ్) రూ. 1.16 లక్షలు. యమహా కంపెనీ ఈ �