మహీంద్రా సరికొత్త ఆఫర్లు 90 రోజుల తర్వాతే ఈఎంఐ మొదలు న్యూఢిల్లీ, జూన్ 2: మహీంద్రా అండ్ మహీంద్రా.. తమ కస్టమర్లకు బుధవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కరోనా ధాటికి కుదేలైన మార్కెట్లో తిరిగి ఉత్సాహం నెలకొ
ముంబై ,జూన్ 2: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు తన న్యూ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి రెడీ అవుత�
ఢిల్లీ ,జూన్ 2: వినియోగదారుడి అభిరుచికి తగిన విధంగా ఉంటేనే ఏ వస్తువైనా మార్కెట్ లో హిట్ అవుతుంది. ముఖ్యంగా వాహనదారులు వాహనాన్ని కొనేముందు దాని మైలేజ్, ఫీచర్స్ , వారంటీ వంటివి మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్
లాక్డౌన్లతో సాగని వ్యాపారం మే నెలలో క్షీణించిన వాహన అమ్మకాలు న్యూఢిల్లీ, జూన్ 1: దేశీయ ఆటో రంగానికి ఈ ఏడాదీ కరోనా సెగ తగులుతున్నది. లాక్డౌన్లతో వ్యాపారాలు సాగక, అమ్మకాలే కరువవుతున్నాయి. గత నెల మేలో మారు�
ప్రకటించిన మహీంద్రా గ్రూపున్యూఢిల్లీ, మే 28: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. ఏకీకృత ప్రాతిపదికన గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాన�
ఢిల్లీ ,మే, 28: జపాన్ కు చెందిన హోండా కంపెనీ మరో సరికొత్త ఫీచర్స్ తో వాహనాలను ప్రపంచానికి అందిస్తుంది. హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, ప్రీమియం మోటార్సైకిల్ విభాగంలో మరో కొత్త ఎంట్రీ లెవల
హైదరాబాద్ , మే 24: వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను నియంత్రించేందుకు ఆటో పరిశ్రమ తీవ్రంగా కృషి చేస్తోంది. కొన్ని వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుక
ముంబై ,మే 24: మారుతీ సుజుకీ స్విఫ్ట్.. ఎంతో అద్భుతమైన మోడల్ ఇది. ఎంతో స్టైలిష్ కార్ ఇది. దీని మైలేజీ వచ్చేసి లీటరుకు ఎక్కువగా 23.76 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ కారు ధర వచ్చేసి రూ.6.86 లక్షల నుంచి స్టార్ట�
ముంబై, మే11: ప్రముఖ కార్ల బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ క్రెటాలో కంపెనీ న్యూ జనరేషన్ 2020మోడల్ను గతేడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇప్పుడు క్రెటా అమ�
న్యూఢిల్లీ, మే 3: వార్షిక మెయింటనెన్స్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ప్లాంట్లను ప్రస్తుత నెలలో నాలుగు రోజులపాటు మూసివేస్తున్నట్లు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. దీంత�
న్యూఢిల్లీ, మే 1: ఆటోమొబైల్ సంస్థలకు మళ్లీ నిరాశనే ఎదురైంది. వాహన దిగ్గజాలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా అమ్మకాలు తగ్గుముఖం పట్టగా… కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ విక్రయాలు మాత్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: మారుతి సుజుకీ మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ మృతిచెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 79 ఏండ్ల వయస్సు కలిగిన ఖట్టర్..దేశీయ ఆటోమొబైల్ రం�
ధర రూ.55,494.. ఎలక్ట్రిక్ చేతక్ బుకింగ్స్కు బ్రేకులు ముంబై, ఏప్రిల్ 15: బజాజ్ ఆటో కంపెనీ తన సీటీ మోటర్సైకిళ్ల శ్రేణిని మరింత విస్తరించింది. సీటీ-110ఎక్స్ బైక్ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ఎ