న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భారత్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయడానికి సిద్ధమైంది ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటర్. ఈ నెల చివర్లో సరికొత్త క�
ప్రారంభ ధర రూ.6.95 లక్షలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బ్రిటన్కు చెందిన ప్రీమియం మోటర్సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంఫ్.. భారత మార్కెట్లోకి సరికొత్త ట్రైడెంట్ 660 మోడల్ బైక్ను ప్రవేశపెట్టింది. నాలుగు రంగుల్లో లభ్య�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వాహన సంస్థలకు గిరాకీ నెలకొన్నది. వాహన తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్లు గత నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా వ్యక్తిగత వా�
న్యూఢిల్లీ, మార్చి 23: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొనుగోలుదారులకు షాకిచ్చింది. తన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల
వాహన కంపెనీలకు కేంద్రం షాక్న్యూఢిల్లీ, మార్చి 17: ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోపభూయిష్టంగా తయారైన ఏ వాహనాలనైనా తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి వస్తే ఆయా వాహన కంపెనీలు రూ.కోటి వరక�
గరిష్ఠ ధర రూ.10.99 లక్షలు నూఢిల్లీ, మార్చి 10: దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన కాంప్యాక్ట్ ఎస్యూవీ ఎకోస్పోర్ట్ను సరికొత్తగా తీర్చిదిద్ది మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది ఫోర్డ్ ఇండియా. వినియోగదారులు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత ఏడాది ప్రయాణీకుల వాహన విక్రయాలు మందకొడిగా సాగిన క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్ల విక్రయాలు 10.59 శాతం పెరగడం ఊరట కలిగిస్తోంది. ఫిబ్రవరిలో మొత్తం 2,54.058 పాసింజర్ వాహనాలు అమ్ముడ�