దేశంలోకి ఎఫ్డీఐల వెల్లువ.. 168% గ్రోత్! | 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 90 శాతం ఎఫ్డీఐలు పెరిగాయి. 2020-21 తొలి ....
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..మరో కారును పరిచయం చేసింది. ఎన్ లైన్ ప్రొడక్ట్ విభాగంలో పరిచయం చేస్తున్న తొలి కారు ఐ20 ఎన్ లైన్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్టీ
ప్రారంభ ధర రూ.6.57 లక్షలు న్యూఢిల్లీ, ఆగస్టు 4: తమ పాపులర్ మోడల్ టియాగో కార్ల శ్రేణిని టాటా మోటర్స్ విస్తరించింది. సరికొత్తగా టియాగో ఎన్ఆర్జీ మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం సంస్థ ప్రకట
ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై, ఆగస్టు : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల్ ను ప్రవేశపెట్టింది. ‘740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్’ మోడల్ను విడుదల చేసింది. ఈ క�
తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటున్న ఆటో సంస్థలు న్యూఢిల్లీ, జూలై 27: వాహన ధరలను మరోసారి పెంచాలని ఆటోమొబైల్ సంస్థలు యోచిస్తున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ధరల పెంపు అనివార్యమన్న సంకేతాల
ముంబై , జూలై : ప్రముఖ టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. �
న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. జూన్తో ముగిసిన మూడు నెలలకాలానికి కంపెనీకి రూ.4,450.12 కోట్ల నష్టం వచ్చింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చి�
ముంబై ,జూలై :జపాన్ కు చెందిన కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్లో సరికొత్తగా “అమేజ్ ఫేస్లిఫ్ట్ ” వెర్షన్ను విడుదల చేసేందు�
ముంబై ,జులై :ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పోర్ట్బ్యాక్ వంటి మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ-ట్రాన్50 ధర రూ.99,99,000 కాగా, ఈ-ట్రాన్ ధర రూ. 1,16,15,000 వరకు ఉంటుంది. ఈ -ట్రాన్ స్పోర్ట్
ఢిల్లీ, జూలై : ప్రముఖ కార్ల బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ను విడుదల చేయనున్నది. ప్రస్తుతం ఫోర్డ్ కేవలం మాన్యువల్ గేర్బా�
ముంబై,జూలై : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి ‘మహీంద్రా ఎక్స్యూవీ700’ త్వరలోనే మార్కెట్లోకి రానున్నది. ఇందులో సరికొత్త ఫీచర్ ను అందించనున్నారు. “డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్” అలెర్ట్ ఫీచర్ గురించి కంప�
హైదరాబాద్, జూలై : భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇది రూ.110 లకు చేరువలో ఉన్నది. ఈ నేపథ్యంలో కొనుగోలు�
ఢిల్లీ, జూలై : దేశంలో మరికొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు టాటా పవర్ సంస్థ ముందుకొచ్చింది. అందులోభాగంగా టాటా పవర్ ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్�
ఢిల్లీ, జూలై :భారతదేశంలో స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత పాత కార్ల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా , వింటేజ్ కార్ల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించింది. అందుకు అంబంధించిన తుది ముసాయిదాకు న