మహీంద్రా గ్రూప్ ట్రక్-బస్ విభాగం.. ఆల్-న్యూ ఫ్యూరియో 7 శ్రేణిలో తేలికపాటి వాణిజ్య ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. 4-టైర్ కార్గో, 6-టైర్ కార్గో హెచ్డీ, 6-టైర్ టిప్పర్లను పరిచయం చేసింది. ప్రార�
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్.. మార్కెట్లోకి మరో విద్యుత్తు ఆధారిత వాహనాన్ని విడుదల చేసింది. రూ.11.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్షోరూం)తో మంగళవారం టిగోర్ ఎలక్ట్రిక్ వెహికి
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ఉత్పత్తిని చిప్ల కొరత వేధిస్తున్నది. సాధారణ ఉత్పత్తిలో సగానికిపైగా ఈ సెప్టెంబర్లో పడిపోవచ్చని మంగళవారం తెలిపింది. హర్యానా, గుజరాత్ల్లోన�
వచ్చే నెలలో ధరలను పెంచుతున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 30: పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది మారుతి సుజుకీ. నెల రోజుల క్రితం వాహన ధరలను పెంచిన సంస్థ..మళ్లీ వచ్చే నెలలో మరింత పెంచ�
రూ.10 వేల కోట్ల నిధులను సమీకరించనున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 30: రవాణ సదుపాయాలు సమకూర్చే ఓలా..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నది. ఈ ఐపీవో ద్వారా 1-1.5 బిలియన్ డాలర్లు(రూ.7324-10,985 కోట్లు) సేకరిం�
దేశంలోకి ఎఫ్డీఐల వెల్లువ.. 168% గ్రోత్! | 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 90 శాతం ఎఫ్డీఐలు పెరిగాయి. 2020-21 తొలి ....
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..మరో కారును పరిచయం చేసింది. ఎన్ లైన్ ప్రొడక్ట్ విభాగంలో పరిచయం చేస్తున్న తొలి కారు ఐ20 ఎన్ లైన్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్టీ
ప్రారంభ ధర రూ.6.57 లక్షలు న్యూఢిల్లీ, ఆగస్టు 4: తమ పాపులర్ మోడల్ టియాగో కార్ల శ్రేణిని టాటా మోటర్స్ విస్తరించింది. సరికొత్తగా టియాగో ఎన్ఆర్జీ మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం సంస్థ ప్రకట
ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై, ఆగస్టు : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల్ ను ప్రవేశపెట్టింది. ‘740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్’ మోడల్ను విడుదల చేసింది. ఈ క�
తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటున్న ఆటో సంస్థలు న్యూఢిల్లీ, జూలై 27: వాహన ధరలను మరోసారి పెంచాలని ఆటోమొబైల్ సంస్థలు యోచిస్తున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ధరల పెంపు అనివార్యమన్న సంకేతాల
ముంబై , జూలై : ప్రముఖ టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. �
న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. జూన్తో ముగిసిన మూడు నెలలకాలానికి కంపెనీకి రూ.4,450.12 కోట్ల నష్టం వచ్చింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చి�