తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగం భారీగా పుంజుకున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
శనివారం ఢిల్లీలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ మూడు సరికొత్త వాహనాలను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఎస్యూవీ ఎక్స్ఎం ధర రూ.2.6 కోట్లుగా ఉన్నది.
=దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆటోమొబైల్ తయారీ సంస్థలు వీటి కెపాసిటీని అమాంతం పెంచుకుంటున్నాయి. వచ్చే మూడేండ్లకాలంలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ జీప్.. భారతీయ మార్కెట్కు గురువారం గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధర రూ.77.5 లక్షలు. ఈ ఐదో తరం 5 సీటర్ ఎస్యూవీలో 110కిపైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ, సెక్యూరిటీ
దేశీయ మార్కెట్లో గత నెల వాహన విక్రయాలు జోరుగా సాగాయి. ఎగుమతులూ ఆశాజనకంగా ఉండటం గమనార్హం. దిగ్గజ సంస్థ మారుతీ అక్టోబర్ సేల్స్లో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. ద్విచక్ర వాహన మార్కెట్ కూడా కళకళలాడింది.
దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు గత నెల 11 శాతం పెరిగాయి. తయారీదారుల నుంచి డిమాండ్కు తగ్గ వాహనాల సరఫరా మార్కెట్లోని డీలర్లకు ఉండటంతో విక్రయాలు జోరుగా సాగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసో
దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినా గత కాలమ్లో సూచించిన రీతిలోనే క్రితం వారం ప్రారంభంలోనే నిఫ్టీ ర్యాలీ జరిపి 15,927 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకుంది. అయితే శుక్రవారం అనూహ్యంగా కేంద్ర ప్రభు
తెలంగాణలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తు అవకాశాలను దృష్�
ప్యాసింజర్ వాహనాల్లో 6 ఎయిర్బ్యాగులు తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కోరుతున్నది. ఈ నిబంధనతో చిన్న కార్లకు దెబ్బని, ఇప్పటి�
బ్రిటన్కు చెందిన ప్రీమియం మోటర్సైకిళ్ళ తయారీ సంస్థ ట్రయింఫ్..దేశీయ మార్కెట్లోకి టైగర్ 1200 అడ్వెంచర్ బైకును పరిచయం చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ.19.19 లక్షలుగా నిర్ణయించింది.
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స
హైదరాబాద్ : కియా ఇండియా సరికొత్త ఫీచర్స్ తో మరో నూతన కారును ఆవిష్కరించింది. భారతదేశంలో ప్రారంభించిన నాల్గవ కియా మోడల్ ఇది. "కియా కారెన్స్" పేరుతో దీనిని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది కియా సంస్థ. ఈ కారు సిక�
ఐదు రెనోకార్లు అందజేత హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ): ఆరుకోట్ల గ్రామీణ జనాభాకు డిజిటల్ సాక్షరత కల్పించేందుకు గాను చేపట్టిన పీఎం గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎంజీడీఐఎస్హెచ్ఏ)కు చేయూతన�