దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినా గత కాలమ్లో సూచించిన రీతిలోనే క్రితం వారం ప్రారంభంలోనే నిఫ్టీ ర్యాలీ జరిపి 15,927 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకుంది. అయితే శుక్రవారం అనూహ్యంగా కేంద్ర ప్రభు
తెలంగాణలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తు అవకాశాలను దృష్�
ప్యాసింజర్ వాహనాల్లో 6 ఎయిర్బ్యాగులు తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కోరుతున్నది. ఈ నిబంధనతో చిన్న కార్లకు దెబ్బని, ఇప్పటి�
బ్రిటన్కు చెందిన ప్రీమియం మోటర్సైకిళ్ళ తయారీ సంస్థ ట్రయింఫ్..దేశీయ మార్కెట్లోకి టైగర్ 1200 అడ్వెంచర్ బైకును పరిచయం చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ.19.19 లక్షలుగా నిర్ణయించింది.
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స
హైదరాబాద్ : కియా ఇండియా సరికొత్త ఫీచర్స్ తో మరో నూతన కారును ఆవిష్కరించింది. భారతదేశంలో ప్రారంభించిన నాల్గవ కియా మోడల్ ఇది. "కియా కారెన్స్" పేరుతో దీనిని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది కియా సంస్థ. ఈ కారు సిక�
ఐదు రెనోకార్లు అందజేత హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ): ఆరుకోట్ల గ్రామీణ జనాభాకు డిజిటల్ సాక్షరత కల్పించేందుకు గాను చేపట్టిన పీఎం గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎంజీడీఐఎస్హెచ్ఏ)కు చేయూతన�
వ్యవస్థలో ద్రవ్య చెలామణీ తగ్గింపు రివర్స్ రెపో రేటు పెంచే అవకాశం? నేడు ప్రారంభంకానున్న పాలసీ మీట్ ముంబై, ఫిబ్రవరి 7: మంగళవారం నుంచి ప్రారంభంకాబోయే రిజర్వ్బ్యాంక్ మానిటరీ కమిటీ సమావేశం..పెరుగుతున్న ద�
ధర రూ.2.35 లక్షలు న్యూఢిల్లీ: ప్రీమియం మోటర్సైకిళ్ళ తయారీ సంస్థ కేటీఎం..తాజాగా 2022 ఎడిషన్గా కేటీఎం 250 అడ్వెంచర్ను పరిచయం చేసింది. ఈ బైకు ధరను రూ.2.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 24
ధర రూ.2.77 లక్షలు న్యూఢిల్లీ, జనవరి 12: దేశీయ మార్కెట్లోకి సరికొత్త సీబీ300 ఆర్ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. ఢిల్లీ షోరూంలో ఈబైకు రూ.2.77 లక్షలకు లభించనున్నది. ఈ �
కాలుష్యం ప్రాణాలను కబళిస్తూనే ఉన్నా.. మానవాళిలో ఇసుమంతైనా మార్పురావడం లేదు. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో సగానికిపైగా మన దేశంలోని నగరాలే కావటం గమనార్హం. దేశంలో కొన్ని నగరాలు నివాసయోగ్యం కాన�
ధరలు పెరగనుండటంతో డిసెంబర్లో ఎగబడి కొనుగోళ్ళుమారుతి, హ్యుందాయ్ మినహా అన్నీ టాప్గేర్లోనే న్యూఢిల్లీ, జనవరి 1: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా కోలుకుంటున్
హైదరాబాద్ : కరోనా కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత భారత మార్కెట్లో కి పలురకాల కొత్త మోటార్ బైకులు వచ్చాయి. అటువంటి వాటిలో కొన్ని అప్డేటెడ్ బైక్స్ క�
గుజరాత్ మంత్రి త్రివేది హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, ఆటో విడిభాగాలు, గనులు, ఖనిజాలు, జౌళి, రెడీమేడ్ దుస్తులు, హార్టికల్చర్ తదితర వివిధ రంగాల్లో ఎన్నో పరిశ్రమలు ఉన్�