Elon Musk:చంద్రయాన్-3పై ఎలన్ మస్క్ కామెంట్ చేశారు. ఈ ప్రాజెక్టు ఇండియాకు శుభం చేకూర్చుతుందన్నారు. హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్తో ఈ మిషన్ను చేపట్టినట్లు ఓ నెటిజన్ చేసిన ట్వీట్క
చంద్రుడి గురించి తెలుసుకునేందుకు అమెరికా, యూరప్, చైనా, భారత్, జపాన్, ఇజ్రాయెల్.. తదితర దేశాలు అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేశాయి. అయినప్పటికీ చంద్రుడు ఎప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోతున్నాడని, తెలియని విష�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో చుక్కెదురైంది. మొదటి రౌండ్లో బై దక్కించుకున్న సింధు.. మంగళవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14-21, 14-21తో ఒకుహారా (జపాన్) చేతిలో ఓడ
ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. మెగాటోర్నీలకు ముందు ప్రధాన ఆటగాళ్ల రీఎంట్రీకి ఉపయోగపడుతుందని భావించిన ఐర్లాండ్ టూర్లో బుధవారం చివరి మ్యాచ్ జరగనుంది.
అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు విధిస్తున్నదని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి, తాను మళ్లీ అ�
Donald Trump: భారతీయ పన్ను వ్యవస్థను మళ్లీ ప్రశ్నించారు డోనాల్డ్ ట్రంప్. ఇటీవల ఫాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. భారత్ విధించే సుంకం అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. అమెరికా ఉ�
వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో యువ ఆటగాళ్లకు మరో చక్కటి అవకాశం! ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన భారత్.. ఆదివారం రెండో మ్యాచ్కు సిద్ధమైంది.
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. మణిపూర్లో సాధారణ �
కేంద్ర ప్రభుత్వ విధానాలు లక్ష్య సాధన లేనివేనా?.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అంటూ ప్రకటిస్తున్న పథకాలతో ఒరిగేదేమీ లేదా?.. ముందుచూపుతో కాకుండా మొక్కుబడిగా మోదీ సర్కారు నిర్ణయాలుంటున్నాయా?.. ఈ ప్రశ్నలన్న
జనాభాలో నిన్న మొన్నటిదాకా రెండోస్థానానికి పరిమితమైన భారత్ పొరుగుదేశం చైనాను వెనుకకు నెట్టేసి మొదటి స్థానానికి చేరుకున్నది. ఈ సత్యం ఇప్పుడిప్పుడే దేశ ప్రజల్లోకి మెల్లమెల్లగా ఇంకుతున్నది. ఇంతకూ ఇది వర�
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు దూరమైంది. చైనా వేదికగా జరుగనున్న క్రీడల్లో తాను పాల్గొనబోవడం లేదని వినేశ్ మంగళవారం ప్రకటించింది. ప్రాక్టీస్ సందర్భంగా గాయపడడంతో ఏషి�
India-China Talks | లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో కొనసాగుతున్న ఉద్రిక్తల మధ్య భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. 19వ రౌండ్ చర్చలు సరిహద్దులోని చుషుల్-మోల్డోలో జరిగింది. పశ్చిమ సెక్టార్లో ఎల్ఏస�
ODI WC 2023 : సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. అక్టోబర్ 14న జరుగనున్న భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ టికెట్లు సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ