అంతర్జాతీయ పరిస్థితులు భారత్ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పారేఖ్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియాకు గ్లోబల్ షాక్స్ నుంచి రక్షణ ఏదీ ఉండదని
దేశంలో కరోనా కేసులు (Covid cases) రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం.
దేశంలో పచ్చదనం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 6న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని మంత్రి హరీశ్రావు ట్విట్
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 24 గంటల వ్యవధిలోనే 6,050 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 203 రోజుల్లో ఇదే గరిష్టం. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి.
Paneer | పనీర్.. రుచికరమైందే కాదు దీని వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాల (Milk)ను విరగొట్టడం ద్వారా తయారైన ఈ పనీర్ (Paneer)లో క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. అలాంటి పనీర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్�
కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్లో ప్రవేశపెట్టిన కులవివక్ష వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా భారతీయ అమెరికన్లు గురువారం కాలిఫోర్నియాలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
Canada | కెనడా (Canada )లో గత కొన్ని రోజులుగా హిందూ ఆలయాల (Hindu temples)పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓంటారియో (Ontario) లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్కు వ్యతిరేకంగా అమర్యాదకర �
సరిహద్దుల్లో చైనా మరోసారి ఉద్రిక్తతలు రాజేస్తున్నది. ఏకపక్షంగా అరుణాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన డ్రాగన్ దేశం.. తన చర్యను సమర్థించుకొన్నది. ఆ రీజియన్పై తమకు సార్వభౌమాధికారం ఉ
దేశవ్యాప్తంగా 4% పాలలో కల్తీ జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాలను కల్తీ చేసేందుకు డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికారక పదార్థాలు వాడుతున్నట్టు వెల్లడించింది. పాల నాణ్య�
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశాని�
హాలీవుడ్లో విశేషమైన ఆదరణ పొందిన ‘హ్యారీ పోటర్' సిరీస్ తరహాలో భారత్లో కూడా ఫ్రాంచైజీ చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ వెల్లడించారు.
భారత్లో తయారైన ఐడ్రాప్స్ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనుమ�
దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్దుంభవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ ఏడాది జనవరిలో తీసిన మయన్మార్కు చెందిన కొకొ దీవుల ఉపగ్రహ చిత్రాలు భారత్కు ఆందోళనకరంగా మారాయి. బంగాళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు వెల్లడిస్తున్న�