ఇక నుంచి భారత్, మరో ఆరు దేశాల వారు వీసాలకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండా శ్రీలంక టూరిస్టు వీసాలను ఉచితంగా పొందవచ్చు. భారత్ సహా చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్కు చెందిన టూరిస్టుల�
భారత్లో విద్యుత్తు వినియోగం నానాటికీ అధికమవుతున్నదని, దీంతో కేవలం ఇండ్లలో ఎయిర్ కండిషనర్ (ఏసీ)లకు ఉపయోగించే విద్యుత్తే 2050 నాటికి ఏకంగా 9 రెట్లు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) వెల్లడించ�
Sri Lanka | పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ద్వీపదేశమైన శ్రీలంక (Sri Lanka) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ (India) సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు (visa free entry) అనుమతివ
India-Canada Row | కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రే భారత్తో దౌత్యపరమైన వివాదంపై ప్రధాని జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించారు. ‘నమస్తే రేడియో టొరెంటో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చ�
వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ ప్రశంసలు కురిపించాడు. సొంతగడ్డపై భారత జట్టు ఎంతో ప్రమాదకారని, ఈసారి ఫేవరెట్ టీమ్
భారత్తో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు, గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో 2022లో చైనా వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ) వెంట బలగాల మోహరింపును పెంచిందని, అదేవిధంగా సరిహద్దు ప్రాంతా ల్లో పెద్దయెత్తున మిలటరీ నిర్మాణాలు కొనసాగ�
భారత్, కెనడా సంబంధాలు క్లిష్టదశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భారత వ్యవహారాల్లో కెనడా దౌత్య సిబ్బంది నిరంతరం జోక్యం చేసుకుంటున్నారనే ఆందోళనలున్నాయని, ఈ నేపథ్యంలోనే సిబ్బంది సంఖ్య విషయం
ODI World Cup | వన్డే వరల్డ్ కప్ టోర్నీ -2023లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతోపాటు పాయింట్ల పట్టికలోకి భారత్ టాప్ లోకి దూసుకెళ్లిం�
ODI World Cup | పొగ మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కొద్దిసేపు నిలిపేశారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
LAC | జిత్తులమారి నక్క చైనా వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నట్లు తేలింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటూ.. వివాదాస్పద ప్రాంతాల్లోకి త్వరగా
ODI World Cup | వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా తల పడ్డాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarian aid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు మరింత ముదురుతున్నాయి. భారత్లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలకు, వారి కుటుంబాలకు ఉండే అంతర్జాతీయ దౌత్యపరమైన రక్షణలను ఉపసంహరిస్తామని భారత్ అల్టిమేటం జారీ చేసిన నేప
భారత్లో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 3 శాతం మేర తగ్గాయని కానలైజ్ రీసెర్చ్ వెల్లడించింది. తాజాగా ముగిసిన మూడు నెలల కాలంలో 4.3 కోట్ల స్మార్ట్ఫోన్లు మాత్రమే దిగుమతయ్యాయని తె�