Population | ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కో�
పనిచేయడానికి, వృత్తిలో ఎదిగేందుకు దేశంలో అత్యుత్తమ వర్క్ప్లేస్గా ఐటీ దిగ్గజం టీసీఎస్ నిలిచింది. ‘2023 టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా’ పేరుతో లింక్డ్ఇన్ విడుదల చేసిన జాబితాలో టీసీఎస్ తర్వాతి స్థానాల్ల
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం ధర రూ. 60 వేల దిగువకు పడిపోయింది. రూ. 510 తగ్గిన తులం గోల్డ్ ధర రూ.59, 940గా నమోదైంది. రూ.920 తగ్గిన కిలో వెండి రూ. 74,680గా నమోదైంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. చైనాను (China) అధిగమించిన భారత్లో (India) ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి (United States) గణాంకాలు వెల్లడించాయి.
దేశంలో కొత్తగా 10,542 కరోనా (Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు చేరింది. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
Hybrid Solar Eclipse | ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఖగోళ ప్రియులను కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడబోతున్నది. ఈ గ్రహణానికి ప్రత్యేకత ఉండగా.. ద
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి భారత్ సిద్ధమైంది. తాష్కెంట్ వేదికగా ఈ నెల 30 నుంచి మే 14 వరకు జరిగే టోర్నీ కోసం 13 మందితో కూడిన భారత బాక్సింగ్ బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది.
ఆగస్టు 3 నుంచి 12 వరకు చెన్నైలో ఆసియన్ చాంపియన్స్ ట్రోఫి హాకీ టోర్నీ నిర్వహించనున్నారు. 16 ఏళ్ల తరువాత చెన్నై అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నది.
దేశంలో కరోనా కేసులు (Corona cases) రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ (Covid-19) బారిన పడగా, 23 మంది మృతిచెందారు.
భారత్ దిగుమతులకు ప్రధానంగా చైనా పైనే ఆధారపడుతున్నది. ఈ కారణంగా ఆ దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి చైనా దిగుమతులు 4.16 శాతం వృద్ధిచెంది 98.51 బిలియన్ డాల�
CM KCR | దేశంలో 2024 ఎన్నికల్లో రాబోయే తెలంగాణ ప్రభుత్వమేనని, ఆ తర్వాత తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్ర�
దేశ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం) ఏటేటా పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏకంగా 267 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్లు)ను తాకింది. భారత వాణిజ్య చరిత్రలో�
రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.