హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోత�
దేశంలో కొత్తగా 5874 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 50 వేల దిగువకు పడిపోయాయి. ఇప్పటివరకు 4,43,64,841 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 49,015 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఒప్పందాల ఉల్లంఘన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల మూలాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనాను భారత్ హెచ్చరించింది. గాల్వాన్ సంఘటన తర్వాత ఇరుదేశాల రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ ఈ మేరకు చైనా�
యూరప్కు చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా..భారత్లో మరో రెండు రూట్లకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నది. మ్యూనిచ్ నుంచి బెంగళూరుకు, ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు ఈ ఏడాది విమాన సర్వీసును ప్రారంభ
ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో జరుగుతున్న ఆసియన్ యూత్ అథ్లెటిక్స్ టోర్నీలో భారత్కు గురువారం మొదటి రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు దక్కాయి. 1500మీ. పరుగులో భారత్కు చెందిన రాహుల్, ప్రియాంషు తొల
BRS Plenary | మెరుగైన మౌలిక వసతుల కల్పనే దేశాభివృద్ధికి సోపానమని, ప్రపంచంతో పోలిస్తే మనదేశంలో మౌలిక వసతుల కల్పన ఆశించిన జరుగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస
BRS Pleanry | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ సమావేశమైంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రసంగంతో మొదలైంది. అనంతర�
విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు బాగానే సంపాదిస్తున్నారు. దేశీయ వలసదారుల ఆదాయంలో 40 శాతం వృద్ధి నమోదు కాగా, విదేశాల్లో పనిచేసే భారతీయుల ఆదాయంలో 120 శాతం పెరుగుదల కనిపించిందని ప్రపంచ అభివృద్ధి నివేదిక (డబ�
ఆజ్తక్ న్యూస్ చానల్ సరికొత్తగా దేశంలోనే మొదటిసారిగా ఏఐ యాంకర్ను ప్రవేశపెట్టింది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే దీని పేరు సనా. సనా న్యూస్ చదువుతున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
Shoaib Malik - Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza ), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) విడాకులు (Divorce) తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కోట్ల సంఖ్యలో కేసులు, లక్షల మరణాలు సంభవించా యి. కొవిడ్ ముప్పును అంతం చేసేందుకు 100కు పైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చేతులు కలిపారు.
తూర్పు లఢఖ్లోని వాస్తవాధీనరేఖ వద్ద భద్రత, స్థిరత్వాన్ని నెలకొల్పాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల సైనిక బలగాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య ఆదివారం 18వ రౌండ్ చర్చలు జరిగాయి. ఈ చర్చలపై భారత విదేశీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో భాగంగా చైనా, రష్యా రక్షణ మంత్రులు భారత్కు రాబోతున్నారు. చైనా రక్షణ మంత్రి లీ షంగ్ఫూ, రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్ షోయ్గు భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ�