వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అజేయంగా కొనసాగుతున్నది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ రోహిత్సేన విజయ పతాక ఎగరవేసింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో టాపార్డర్ దుమ్మురేపడంతో భారత్ 160 పరు
Best Fielder Medal : వన్డే వరల్డ్ కప్ను మూడోసారి ముద్దాడేందుకు భారత జట్టు(Team India) మరో రెండు అడుగుల దూరంలో ఉంది. మెగా టోర్నీలో అజేయంగా సెమీస్ పోరుకు సిద్ధమవుతోంది. చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ను చిత్తు�
ICC Champions Trophy: వరల్డ్ కప్ – 2023 పాయింట్ల పట్టికలో టాప్ -8 జట్లు 2025లో పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇదివరకే ప్రకటించింది.
World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్లో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(52) దంచి కొట్టాడు. నెదర్లాండ్స్ బౌలర్లపై ప్రతాపం చూపిస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన గిల్.. ఆర్�
World Cup 2023 : వన్డే ప్రపంచ కప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి
ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీలో భారత్కు తొలి ఒలింపిక్ బెర్త్ను ఖాయం చేశాడు. ఆసియన్ కాంటినెంటల్ అర్హత టోర్నీలో ధీరజ్ రజత పతకం సాధించడం ద్వారా ఆర్చరీలో భారత్కు తొలి ఒలింపిక్ బెర్త్ను అందించాడు.
ఈ జూలై-సెప్టెంబర్లో చమురు ధరలతోపాటు ఉత్పత్తి సైతం తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) నికర లాభం 20 శాతం క్షీణించింది.
గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్లో 10.05 శాతంతో నిరుద్యోగిత రేటు రెండేండ్ల గరిష్ఠానికి చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనాకు చెందిన స్పోర్ట్స్కార్ బ్రాండ్ లోటస్.. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ మాడల్ ఎలెక్ట్రా ఎస్యూవీని గురువారం దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది.
Supreme Court | భారతదేశంలో హిందుత్వ పరిరక్షణకు మార్గదర్శకాలను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, పిటిషన్�
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్లో ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. చివరి బెర్తు కోసం ఉత్కంఠ నెలకొంది. నాలుగో స్థానం కోసం 2019 రన్నరప్ న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది. అయితే.. దాయా�
ఏషియన్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన వేర్వేరు విభాగాల్లో మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల కాంపౌం�