భారత్లోని బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని ఓ అధ్యయనం పేర్కొన్నది. 10 మంది టీనేజ్ అమ్మాయిల్లో(15-19 ఏండ్ల మధ్య వయసు గలవారు) దాదాపు ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల(హెచ�
G20 Summit | భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు కనెక్టివిటీ కారిడార్ను ప్రపంచ నేతలు ప్రారంభించారు. భారత్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీ20 (G20 Summit) శిఖరాగ్ర సమావేశంలో
Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ స్పందించింది. ప్రకృతి విపత్తులో వందల సంఖ్యలో ప్రజలు �
Bypolls results | దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగి ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగ
Mobile Subscribers | మొబైల్ ఫోన్ల సబ్ స్క్రైబర్లలో భారత్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మొబైల్ సబ్ స్క్రైబర్లు గల దేశంగా నిలిచిందని ఎరిక్ సన్ నివేదిక తెలిపింది.
Asia Cup 2023 : ఆసియా కప్లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు సూపర్ 4 ఫైట్(Super 4 Fight)కు సిద్దమవుతున్నాయి. టోర్నీలో కీలకమైన ఈ హై టెన్షన్ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. దాంతో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజ�
G20 Summit | భారత్ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సమావేశం ఈ నెల 9, 10న జరుగనున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాల అధినేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి శుక్రవా�
భారత్-ఇండియా (India-Bharat Row) పేరు వివాదం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా మోదీ సర్కార్కు సవాల్ విసిరారు.
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అధికారిక పత్రాల్లో.. ఇకపై ‘భారత్' అన్న పదమే వాడబోతున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. ఈ మార్పు నేపథ్యంలో ఎదురయ్యే పర్యవసానాలపై పునరాలోచన ఏదీ లేదని కేంద్�
విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్..మరో 2 వేల మంది దేశీయ ఇంజినీర్లను తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థ లో 3 వేల మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా..వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యని 5 వేల పైకి పైగా పెంచుకోనున్నట్ల
సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేస్తే బాగుండేదని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్�
వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగనున్న మ్యాచ్లో టీమ్ఇండియాపైనే ఒత్తిడి అధికంగా ఉండనుందని.. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.