‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.
భారత్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని నవాజ్ షరీఫ్ సంకేతాలిస్తున్నారు. కానీ, మనవైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. కశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోతే, గాజాకు పట్టిన గతే జమ్మూకశ్మీర్కు పడుతుంది.
– ఫరూక్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి