భారతదేశం అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ, ఆర్థిక సమ్మేళనాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమైంది. దీని సాధనకు కీలకమైన ‘ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానం’ దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి లేదు.
Qin Gang: ప్రస్తుతం ఇండోచైనా బోర్దర్ వద్ద వాతావరణం స్థిరంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ తెలిపారు. ఎస్సీవో మీటింగ్లో పాల్గొనేందుకు గోవా వచ్చిన ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్�
బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు అనూహ్య ఫలితం ఎదురైంది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న స్టార్ బాక్సర్ శివ తాపా ఆదిలోనే నిష్క్రమించాడు. గురువారం జరిగిన 63కిలోల బౌట్లో శివ 3-4 తేడాతో డాస్ రె
కాళీమాత పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పింది. కాళీమాతపై ట్విట్టర్లో అనుచితంగా పోస్టు చేయటం పట్ల తాము చింతిస్తున్నట్టు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశీ వ్యవహారాల మంత్రి ఎమినె డిజెప
బీఆర్ఎస్ పార్టీతో ఇండియాలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు.
భారత్ను డెంగ్యూ వైరస్ కలవరపెడుతున్నది. గత దశాబ్దకాలంగా డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అధ్యయనంలో తేలింది.
ICC Test rankings: టెస్టు ర్యాంకింగ్స్లో ఇండియా జట్టు నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఐసీసీ ఇవాళ తన ట్విట్టర్లో కొత్త ర్యాంకింగ్స్ను రిలీజ్ చేసింది.
World of Statistics | ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీ�
లఢక్లోని పర్వత ప్రాంతంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అరుదుగా కనిపించే అరోరాను సరస్వతి పర్వత శ్రేణుల్లోని ఖగోళ అబ్జర్వేటరీ కెమెరా బంధించింది. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా �
భారత్లో దేశీయ విమానయానం ఏప్రిల్ 30న సరికొత్త రికార్డ్ను అందుకున్నదని పౌర విమానయాన శాఖ తెలిపింది. గత ఆదివారం ఎయిర్ ట్రాఫిక్ ఆల్ టైం గరిష్టస్థాయికి చేరుకున్నది.ఆ ఒక్కరోజులో దేశీయంగా 2,978 విమాన ప్రయాణా�
Air Traffic | దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఏప్రిల్ 30న ఆదివారం రికార్డు స్థాయిలో 4,56,082 మంది ప్రయాణించారు. కరోనావైరస్ మహమ్మారితో దెబ్బతిన్న దేశీయ విమానరంగం మళ్లీ కోలుకుంటుందని పౌర విమానయానశా�
Messenger Apps | దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 14 మొబైల్ మెసెంజర్ యాప్లను బ్లాక్ చేసింది. ఆయా యాప్లు తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, ఉగ్రవాదులు ఈ మొబైల్ మెసెంజర్ యాప్లను విన
హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోత�