David Beckham : భారత పర్యటనలో ఉన్న ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హమ్( David Beckham) వరల్డ్ కప్ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అతడు.. వాంఖ�
Mitchell Marsh: వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా రెండు వికెట్లకు 450 రన్స్ స్కోర్ చేస్తుంది. ఇక ఇండియా ఛేజింగ్లో 65 పరుగులకే ఆలౌట్ అవుతుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ .. ఐపీఎల్ టైంలో వేసిన అంచనా ఇది. అప
ఫిఫా ప్రపంచకప్(2026) రెండో రౌండ్ క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు అదరగొట్టింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో భారత్ 1-0తో కువైట్పై అద్భుత విజయం సాధించింది.
ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఎనిమిదోసారి వన్డే ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. గురువారం ఈడెన్ గార్డెన్స్లో తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షి�
Anushka Sharma: అనుష్కా శర్మ ఎంత టెన్షన్ పడిందో ! విరాట్ కోహ్లీపై కివీస్ కెప్టెన్ డీఆర్ఎస్ కోరిన వేళ ఆమె తెగ ఉత్కంఠకు లోనైంది. ఆ డీఆర్ఎస్ అప్పీల్ వృధా కావడంతో.. కోహ్లీ నాటౌట్గా నిలిచాడు. దీంతో ఆ సమయంలో అనుష్క
IND Vs NZ: టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నది. వరల్డ్కప్ సెమీస్లో ఇవాళ న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేక�
వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా దూసుకొచ్చాడు. మంగళవారం కుదించిన జాబితాలో నీరజ్ చోటు దక్కించుకున్నాడు.
వచ్చే నెలలో భారత్లో పర్యటించే ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో స్టార్ కీపర్-బ్యాటర్ ఆలిస్సా హీలి, ఎడమచేతి పేసర్ లారెన్ చీతల్కు అవకాశం కల్పించారు.
IGLA-S | భారత్-రష్యా మిత్రదేశాలుగా కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఎన్నో రక్షణ ఒప్పందాలు జరిగాయి. తాజాగా రష్యా ఇగ్లా-ఎస్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ను భారత్కు సరఫరా చేయనున్నది. ఈ విషయాన్ని రా�
World Cup 2023 : భారత జట్టు మూడో సారి వరల్డ్ కప్ ట్రోఫీ(World Cup)ని ముద్దాడేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. లీగ్ దశలో వరుసపెట్టి ప్రత్యర్థులను మట్టికరిపించిన రోహిత్ సేన.. సెమీస్లోనూ దుమ్మురేపాలని క
World Cup 2023 : వన్డే వరల్డ్ కప్లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు(Team India) కీలక సమరానికి సిద్ధమవుతోంది. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచులు గెలిచిన రోహిత్ సేన రేపు న్యూజిలాండ్(Newzealand)తో అమీతుమీ తేల్చు�
భారత్లో స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) లెక్కింపు విధానంపై ప్రముఖ ఆంత్రప్రెన్యూర్, భారత్పే మాజీ సీఈవో అశ్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో జీడీపీని లెక్కిస్తున్న తీరును ఆయన వ్యతిర�