న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో 743 కొత్త కేసులు నమోదయ్యాయి.
దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,997కు చేరింది. ఇదే సమయంలో ఈ వ్యాధి బారిన పడిన వారిలో తాజాగా ఏడుగురు మరణించారు.