Maharashtra | మహారాష్ట్రలోని బుల్దానాలో నిరుడు డిసెంబర్లో ఓ వింత వ్యాధి వ్యాపించి అకస్మాత్తుగా ప్రజల్లో జుట్టు రాలడం మొదలై పిల్లలు, పెద్దలు స్త్రీలలో చూస్తుండగానే బట్టతల ఏర్పడింది.
Car Parking | మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఓ కొత్త ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
Toll Free | అసెంబ్లీ ఎన్నికలకు ముందు (before polls) మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై (Mumbai)కి వెళ్లే మార్గంలోని ఐదు టోల్ బూత్ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు (Toll Free) చేసింది.
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని బీజేపీ అధికారంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ నేతకు అప్పనంగా కట్టబెట్టడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే
Sunil Gavaskar : భారత దిగ్గజ ఆటగాడు, తొలి వరల్డ్ కప్ హీరో సునీల్ గవాస్కర్(Sunil Gavaskar)కు మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ముంబైలోని బాంద్రాలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్నిస్వాధీనం చేసుకుంది.
Supreme Court | మహారాష్ట్ర అటవీ, రెవెన్యూశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్ కుమార్కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ కేజీ విశ్వనాథ్ ధర్మాసనం ధి�
అటవీ భూమిలో నిర్మాణాలు, బాధిత వ్యక్తికి పరిహారం చెల్లింపులో అలసత్వం వహించడంపై మహారాష్ట్రలోని షిండే సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
మహారాష్ట్రలో వేల మంది రైతులు చేపట్టిన ‘కిసాన్ మార్చ్'తో శివసేన, బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వం ముందుంచిన రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమని రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖీ ప
మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు ఫొటోలు చెప్తాయి. ఇందుకు మీరు చూస్తున్న ఈ రెండు ఫొటోలే ప్రబల సాక్ష్యం. మొదటిది అతికొద్ది మంది వీఐపీలతో కేంద్ర హోం మంత్రి అమిత్షా విందారగిస్తున్న దృశ్యం. గత ఆదివారం మహారాష�
మహారాష్ట్ర రైతుల మొక్కవోని దీక్షకు షిండే సర్కార్ తలవంచక తప్పలేదు. పది వేల మంది రైతులు.. రెండువందల కిలోమీటర్ల పాదయాత్ర.. అరికాళ్లు బొబ్బలెక్కినా, పుండ్లుపడి బాధించినా, ఉద్యమం
లంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని వివాద గ్రామాలు అభివృద్ధి బాటపడుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు ఇటు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పటికీ ఈ గ్రామ�