ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును ఏ కారణం లేకుండా ఏడు నెలలపాటు గవర్నర్ తొక్కిపెడితే నోరు మెదుపని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం.. ఇప్పుడు నిరసనలు, ఆందోళనలు అంటూ చౌకబారు ఉద్యమాలు మొదలుపెట్టింది. పక్కా ప్రణాళ
భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సాధించాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని 7వ ర్యాంక్కు చేరుకున్నాడు.
భారత్ ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ క్షీణించాయి. 2023 ఏప్రిల్లో ఇవి అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు సైతం వరుసగా ఐదో నెలలోనూ తగ్గాయి.
బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష మరోసారి విజయవంతమైంది. మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్టు నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు.
భారత్ నుంచి బ్రిటిషర్లు తీసుకెళ్లిన కోహినూర్ వజ్రం సహా ఇతర కళాఖండాలను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా భారత్ దౌత్య ప్రచారాన్ని ప్రారంభించిందని యూకేకు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
ICC Rankings: వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. తొలి ప్లేస్లో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు పాయింట్ల తేడా ఉంది.
ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డు సృష్టించిన భారత్.. మాతా-శిశు మరణాల్లోనూ అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో ఏటా సగటున 8 లక్షల ప్రసూతి, నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ �
ఈ యేడాది చివరలో ఇండియాలో జరుగనున్న వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చోటు దక్కించుకుంది. సోమవారం బంగ్లాదేశ్-ఐర్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే వర్షం కారణంగా మధ్యలోనే రద్దవడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అంతేకాకుండా వరల్డ్ కప్ 2023లో మొదటి మ్యాచ్ సైతం మోదీ స్టేడియంలోనే జరగనుంది.
Asia Cup: ఒకవేళ ఆసియా కప్ వేదికను మార్చితే, అప్పుడు ఆ టోర్నీని బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. యూఏఈకి బదులుగా శ్రీలంకలో ఆ టోర్నీ నిర్వహిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున
Robotics Framework | ఇప్పటిదాకా ఎన్నో రంగాలకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతున్న తెలంగాణ.. ఇక రోబోటిక్స్కూ కేరాఫ్ అడ్రస్గా మారనున్నది. దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్�
ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)కి ఆదరణ లభిస్తున్నది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓఎన్డీసీని గతేడాది ప్రారంభించింది. ప్రస్తుతం 10 వేలకు పైగా రోజువా�
ODI team rankings | అంతర్జాతీయ వన్డే మ్యాచ్ల టీమ్ ర్యాంకింగ్స్లో రెండు రోజుల క్రితం అగ్రస్థానానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. గంటల వ్యవధిలోనే ఆ స్థానాన్ని కోల్పోయింది.