ప్లాస్టో కొత్తగా 8 లేయర్లు కలిగిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ తరహా ట్యాంక్ తయారీ దేశంలో ఇదే తొలిసారని, తమ కొత్త ఉత్పత్తికి వినియోగదారులు,
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామ�
భారత్లో రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. గల్ఫ్లోని నగదు మార్పిడీ కేంద్రాలు, కార్యాలయాలు రూ.2,000 నోట్లను తీసుకొని గల్ఫ్ కరెన్సీ ఇవ్వడానికి నిరాకరి�
జాతీయ హ్యాండ్బాల్ సంఘం లో నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. గత కొంత కాలంగా రెండు వర్గాల మధ్య నడుస్తున్న వివాదంలో సయోధ్య కుదిరింది. అర్శనపల్లి జగన్మోహన్రావు నేతృత్వంలోని హ్యాండ్బాల్ అసోసి�
WTC-2023 Final | వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ - 2023 ఫైనల్ మ్యాచ్కు అంపైర్లుగా, రిఫరీగా వ్యవహరించే అధికారుల పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన చేసింది.
Men's Junior Asia Cup | హాకీ మెన్స్ జూనియర్ ఆసియా కప్లో భారత జట్టు ఓటమి అన్నదే లేకుండా విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించింది. పాకిస్థాన్తో మ్యాచ్ను 1-1 గోల్స్తో
మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాగ్న రాజ్ భట్టాచార్య అన్నారు.
ఆస్ట్రేలియాలో భారత మహిళల హాకీ జట్టు తమ పర్యటనను విజయంతో ముగించింది. శనివారం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన చివరి, అయిదో మ్యాచ్లో భారత జట్టు 2-1తో గెలుపొందింది.
China | చైనా దురాక్రమణ విషయంలో రక్షణ రంగ నిపుణుల అనుమానాలే నిజమయ్యాయి. భారత్కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలపై చైనా పెత్తనం పెరిగిపోయినప్పటికీ బీజేపీ సర్కారు బుజ్జగించే రీతిలో ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగ�
ICC Prize Money: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరగనున్నది. ఆ ఫైనల్లో గెలిచిన జట్టుకు 13 కోట్ల ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. రన్నర్ జట్టుకు ఆరు కోట్లు అందజేయనున్నారు.
Tuberculosis | క్షయవ్యాధి (TB) ఓ ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ నివేదిక ప్రకారం 2021లో 16 లక్షల మంది టీబీకి బలయ్యారు. మరో వైపు భారత్ 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలనే లక్ష�