India Corona | దేశంలో మరోసారి 500కి పైనే కొత్త కేసులు (India Corona Virus) నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 1,23,395 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 535 కొత్త కేసులు బయటపడ్�
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కిన భారత్.. దయనీయ దేశాల జాబితాలోనూ చేరింది. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించిం ది.
జీవశాస్ర్తాల రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ఈ రంగంలో మరో భారీ పెట్టుబడి దక్కింది. అమెరికాకు చెందిన స్టెమ్క్యూర్స్ సంస్థ హైదరాబాద్లో అతిపెద్ద స్టెమ్సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర
ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత మహిళా పాడ్లర్ మనిక బత్రా పోరు ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో 39వ ర్యాంకర్ మనిక 11-6, 10-12, 9-11, 11-6, 11-13, 11-9, 3-11తో 13వ ర్యాంకర్ ఆడ్రియాన డయాజ్(ప్యూర్టోరిక) చ�
Tesla Car | భారత్లో టెస్లా కార్ల ప్లాంట్ను నెలకొల్పే విషయంలో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా భారత్కు వస్తామన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఈ ఏడాది చివరిలోగా నిర్�
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.310 పడిపోయి రూ.61,100 వద్ద ఉన్నది. 22 క్యారెట్ తులం ధర రూ.290 దిగి రూ.56,000 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.600 క్షీణించి రూ.78,000 వద్ద నిలిచింది. ఇక ఢిల్లీల
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 400 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఐదు, పది కాదు సుమారు 75 సంవత్సరాలు తర్వాత ఒక మహిళ తన సోదరుడిని కలిసిన భావోద్వేగ క్షణాలవి. ఆ ఆరుదైన దృశ్యానికి సిక్కుల పవిత్ర స్థలమైన ఖర్తార్పూర్ కారిడార్ వేదిక అయ్యింది. భారత్లో ఉంటున్న మహేందర్ కౌర్ (
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో నమోదైన పాజిటివ్ కేసులు.. తాజాగా 500 లోపే నమోదయ్యాయి.
India Corona | భారత్లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 782 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్లో వాలీబాల్కు మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) ద్వారా ప్రతిభ కల్గిన ప్లేయర్లు వెలుగులోకి వస్తుండగా, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేందుకు మరో అడుగు ముందుకు పడిం
భారత్లో క్లౌడ్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ పెట్టుబడులు చేయనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రకటించింది. 2030కల్లా 12.7 బిలియన్ డాలర్లు (రూ.1,05,60
భారతదేశ జనాభాలో సగం మంది 30 ఏండ్లలోపు వారు. అంటే, దాదాపు 72 కోట్ల మందితో కూడిన యువశక్తి ఉన్న దేశం మనది. ప్రపంచంలో ఏ దేశం వద్దా ఇంతటి యువశక్తి లేదు. సరైన విద్యను అందించటం ద్వారా, ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి నిర