న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం నుంచి గురువారం నాటికి 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదయ్యాయి.
దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కు చేరింది. ఇదే సమయంలో వ్యాధి బారిన పడిన వారిలో తాజాగా ఆరుగురు మరణించారు.