దేశవ్యాప్తంగా క్రియాశీలక కొవిడ్-19 కేసుల సంఖ్య 7,400కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. 24 గంటల్లో కొత్తగా 269 కేసులు నమోదైనట్లు, తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించింది.
దేశంలో కొవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గడచిన 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడచిన 24 గంటల్లో మరో ఆరు మరణాలు చోటుచేసుకున్నట్లు తెలిపింది.
Covid-19 Cases | భారత్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత మహారాష్ట్ర, �
దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. శుక్రవారం నాటికి(మే 30) దేశంలో 1,828 యాక్టివ్ కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు 15 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఆరు మహారాష్ట్రలోనే సంభవించాయి. వెంటనే స్పందించిన �
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించడం
Corona virus | దేశంలో కరోనా వైరస్ (corona virus) మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో యాక్టివ్ కేసుల సంఖ్య 104కు చేరింది. అక్కడ గడిచిన వారం రోజుల్ల�
COVID Cases | దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి.
INSACOG | కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దేశంలో ఇప్పటి వరకు 196 జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) పేర్కొంది.
దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 594 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, ఆరుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరుకుందని, రికవరీ ర
మనిషితో దాగుడుమూతలు ఆడుతున్న కరోనా మరోసారి కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. చాలాకాలం తర్వాత మళ్లీ కరోనా బులెటిన్ విడుదల చేయడం గమనార్హం. దేశంలో ఈసరికే ఐద�
COVID-19 cases | దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది.
Covid-19 | దేశంలో కొవిడ్, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అయ్యింది. ఆసుపత్రుల్లో సన్నద్ధతను పరిశీలించేందుకు ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్న
COVID-19 | దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఇన్ఫ్లుయెంజా సైతం ఆందోళనక కలిగిస్తున్నది ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్�