COVID-19 cases | రళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెట్టింపవుతున్నది. మంగళవారం కూడా కొత్తగా 172 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య ఐదువందలకు చేరువైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 494 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి పెరిగిం
రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. శనివారం 24,686 మందికి పరీక్షలు చేయగా.. 247 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 157, రంగారెడ్డిలో 60, మేడ్చల్ మల్కాజిగిరిలో 13 కేసులు వెలుగు చూశా�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 4,255 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 12 తర్వాత ఆ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు ఈ స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారి. దీంతో మహారాష్ట్రలో యాక్ట
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. బుధవారం కొత్తగా 2,701 కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య. సోమవారం (1,036) కంటే మంగళవారం కేసుల నమోదు 80 శాతంపైగా ఉంది. 1,881 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవ
తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 1,544 వైరస్ కేసులు, నాలుగు మరణాలు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్ట�
ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 127 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారంతో పోల్చితే అదనంగా 30 కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంల�
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పాలసీదారుల్లో అత్యధికులు బీమా సంస్థలు మళ్లీ తమకు పాలసీ భౌతిక డాక్యుమెంట్లను అందజేయాలని కోరుకుంటున్నారు.
ఈసారి కూడా కైలాస్ మానస సరోవర్ యాత్ర ఉండకపోవచ్చు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ యాత్రను రద్దు చేశారు. ఈ సారి కూడా ఈ యాత్ర కాస్త అనిశ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ యాత్రకు సంబంధించిన
బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ దీనికి కారణంగా భావిస్తున్నారు. అయితే ప్రత్యేకించి ఐదు ఆసియా దేశాల్లో కరోనా కేసులు ఆకస్మికంగా పెరిగాయి. చైనా, సిం�
భువనేశ్వర్ : విజిటర్స్ క్యాంప్లో కొవిడ్ కలకలం సృష్టించడంతో ఈ వారం చివరలో భువనేశ్వర్లో జరగాల్సిన భారత్ – జర్మనీ పురుషుల హాకీ జట్ల మధ్య జరగాల్సిన ప్రో లీగ్ డబుల్ హెడర్ మ్యాచ్ను వాయిదా వేసినట్ల
Rising Covid-19 cases .. Center warns to be vigilant | కరోనా కేసుల సంఖ్య దేశంలో మరోసారి వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో దేశంలో 13వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని, కేసుల పెరుగుదల నేపథ్యంలో