పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో పది శాతం పిల్లల కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కరో
లాక్డౌన్| రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో నాగాలాండ్ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించింది. ఈ నెల 30 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం
హైదరాబాద్ : జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఇతర రక్షిత ప్రాంతాలను తక్షణమే మూసివేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల చీఫ్ వై�
ఒక్కరోజే 56 మంది మృతి హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం రాష్ట్రంలో 8,061 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో 56 మంది మరణించినట్టు బుధవార�
హైకోర్టు| కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం మూతపడింది. నేటి నుంచి వచ్చే నెల 2 వరకు మూసి ఉంటుందని హైకోర్టు ప్రకటించింది. మే 3 మూడు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటామని వె
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్నది. శనివారం 57,942 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 535 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వ