Incovacc | దేశంలో తొలి ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాక్సిన్ను రిపబ్లిక్ డే సందర్భ
prisoners missing | కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు రాలేదు. ఈ క్రమంలోనే
విజిటర్ వీసాల ప్రాసెసింగ్ను వేగవంతంగా పూర్తి చేయడానికి ఇకపై ఎంపిక చేసిన కాన్సులెట్లలో శనివారం కూడా ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు యూఎస్ ముంబై కాన్సులర్ చీఫ్ జాన్ బల్లార్డ్ పేర్కొన్నారు. ఈ మే�
Covid-19 | కరోనా వైరస్కు పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల్లో జనం కరోనా బారినపడుతున్నారు. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లికి చెందిన జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ను రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ శుక్రవారం ఘనంగా సత్కరించారు.
ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు చుట్టుముట్టినప్పటికీ.. భారత్లో మాత్రం మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల�
| దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,74,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 179 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్త�
కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో మరోవార్త తీవ్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 1,94,968 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 174 మందికి పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులతోపోలిస్తే కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంట�
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 171 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో �
దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,69,568మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 121 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ�
China | పుట్టినిళ్లు చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్ అయిన హెనాన్లో దాదాపు 90 శాతం మంది
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 85,282 మందిని పరీక్షించగా.. 170 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,094కి చేరింది. ప్రస్తుతం దేశంల�