LAC Row | తూర్పు లడఖ్లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. మూడు సంవత్సరాల సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి, ఆదివారం తూర్పు లడఖ్ సెక్టార్లోని చుషు
సముద్ర ఆధారిత బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరింది. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను కూల్చేయగలిగే సముద్ర ఆధారిత ఎండో-అట్మోస్ఫెరిక్ ఇంటర్సెప్టార్ బాలిస్టిక్�
జీ-20 సదస్సు సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు రాబోతున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై అధ్యక్షుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా ఉన్నతాధికారి డోనా�
ballistic missile interceptor | శత్రు దేశాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ముప్పును పసిగట్టి దానిని అడ్డుకుని నాశనం చేయడం ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో నౌకాదళంలో బాలిస్టిక�
ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్లో పత్తి ఉత్పత్తి ఈ ఏడాది బాగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. దేశీయ అవసరాలకూ మన ఉత్పత్తి సరిపోయేలా కనిపించడం లేదు. 2022-23లో దేశంలో పత్తి ఉత్పత్తి 14 ఏండ్ల కనిష్�
దేశంలో కరోనా (Covid-19) ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు.
India Population | జనాభాలో చైనాను భారత్ అధిగమించింది. 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. అయితే, జనాభాపరంగా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా మారిన ఇండియాకు భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నట్టు
జనాభాలో చైనాను అధిగమించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఇప్పటి వరకూ భారత్ను ప్రపంచం గుర్తించింది. ఇక మీదట, అత్యధిక జనాభా ఉన్న దేశంగా కూడా గుర్తించనుంది. మరో 30 ఏండ్లపాటు ఈ హోదా మన చెంతనే ఉంటు
దేశంలో కరోనా వైరస్ (Corona virus) రోజురోజుకు విస్తరిస్తున్నది. దీంతో కోవిడ్-19 (Covid-19) మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ క్రమంలో యాక్టివ్ కేసులు కూడా అంతకంతకూ అధికమవుతున్నాయి.
Population | ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కో�
పనిచేయడానికి, వృత్తిలో ఎదిగేందుకు దేశంలో అత్యుత్తమ వర్క్ప్లేస్గా ఐటీ దిగ్గజం టీసీఎస్ నిలిచింది. ‘2023 టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా’ పేరుతో లింక్డ్ఇన్ విడుదల చేసిన జాబితాలో టీసీఎస్ తర్వాతి స్థానాల్ల
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం ధర రూ. 60 వేల దిగువకు పడిపోయింది. రూ. 510 తగ్గిన తులం గోల్డ్ ధర రూ.59, 940గా నమోదైంది. రూ.920 తగ్గిన కిలో వెండి రూ. 74,680గా నమోదైంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. చైనాను (China) అధిగమించిన భారత్లో (India) ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి (United States) గణాంకాలు వెల్లడించాయి.
దేశంలో కొత్తగా 10,542 కరోనా (Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు చేరింది. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.