ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా బుధవారం నిర్ణయాత్మక మూడో వన్డేలో అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటున్నాయి. మూడు మ్యాచ్ల సిరీస్ల�
ChatGPT Plus | కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న చాట్జీపీటీ సేవలు భారత్లోకి వచ్చేశాయి. అయితే, దాని పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ స్టార్టప్.. చాట్జీపీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చి�
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది.
దేశంలోని ఎనిమీ ప్రాపర్టీల జప్తు, అమ్మకాల ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది. పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వాన్ని తీసుకుని మనదేశాన్ని వదిలి వెళ్లిన వారి స్థిరాస్తులను కేంద్రం స్వాధీనం చేసుకుంటుం
Leopard | ఒక చిరుత (leopard) రామ్గఢ్ సబ్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్ను దాటి భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ సిబ్బంది దీనిని గమనించారు. సరిహద్దు సమీపంలోని స్థానికులను అలెర్ట
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు.
ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్కు చెందిన రెండు దర్శనీయ ప్రదేశాలకు చోటు కల్పించింది.
Ind Vs Aus: ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోతున్నారు. 30 ఓవర్లలో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, మార్ష్, లబుషేన్, స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్, గ్రీన్లు అవుటయ్యారు.
Ind Vs Aus :ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 91 రన్స్ చేసింది. ప్రస్తుతం మార్ష్, లబుషేన్ క్రీజ్లో ఉన్నారు. స్టీవ్ స్మిత్ 22 రన్స్ చేసి ఔటయ్యాడు.
భారత్ నుంచి ఆస్కార్కు నామినేట్ చేసే సినిమాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. అర్హత లేని చిత్రాల్ని ఆస్కార్కు పంపించడం వల్ల అవార్డులకు నోచుకోలేకపోతున్నామన�
రాజకీయ కక్ష సాధింపుల విషయంలో పొరుగు దేశం పాకిస్థాన్కు భిన్నంగా ఏమీ భారత్లో జరగడం లేదని, అలాంటి పరిస్థితులే ఇక్కడా కొనసాగుతున్నాయని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.