న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్..మరో 2 వేల మంది దేశీయ ఇంజినీర్లను తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థ లో 3 వేల మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా..వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యని 5 వేల పైకి పైగా పెంచుకోనున్నట్లు ఎయిర్బస్ ఇండియా ప్రెసిడెంట్ రెమీ మైలార్డ్ తెలిపారు.
దేశీయంగా తయారైన తొలి సీ295 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ను సెప్టెంబర్ 2026 నాటికి డెలివరీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.