కాలం గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా నేటి సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఉద్యోగాల తీరు, పని విధానాల్లో కూడా పలు మార్పులు వస్తున్నాయి.
ఇతర దేశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో గాని, దురదృష్టవశాత్తు మన దేశంలో ఇటువంటి మేధావులు తగ్గిపోతున్నారు. గతంలో దాదాపు అందరూ అదేవిధంగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉండటానికి, ఇప్పుడు తగ్గుతుండటానికి కారణాలు ఏమై ఉంట�
DK Shivkumar : ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్ధానికులకు విధిగా రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐటీ కంపెనీలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Piyush Goyal : దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉపాధి లేక యువత సతమతమవుతుంటే ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ ముందువరసలో నిలిచిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విస్తుగొలిపే వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి సర్కారు కొనసాగిస్తున్న అణచివేతను ఆపేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్నేత దాసోజు శ్రవణ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అమెరికా ఐటీ రంగంలో ఏర్పడిన సంక్షోభం టెకీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ఉన్న ఉద్యోగాలు ఊడి.. కొత్త ఉద్యోగాలు దొరక్క ముఖ్యంగా తెలుగు యువత టెన్షన్ పడుత�
ప్రభుత్వంపై నిరుద్యోగులు రణనినాదం మోగించారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్పై కన్నెర్ర చేశారు. ఉద్యోగాల సాధన కోసం నడుంబిగించారు. నిరుద్యోగులపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ టీజీపీఎస్సీ నిరుద్యోగ మార్�
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు
ఉద్యోగాల కోసం త్వరలోనే రాష్ట్ర బంద్కు పిలుపుఇవ్వబోతున్నట్టు నిరుద్యోగులు తెలిపారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా బంద్ చేపడుతామని, అందుకు సన్నాహాలు చేస్తున్
ఏటా జాబ్క్యాలెండర్తో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తమన్నది. నిరుద్యోగభృతి ఇస్తమన్నది. గ్రూప్స్ పోస్టులు పెంచుతమన్నది.నిరుద్యోగుల జేఏసీ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేయించింది. అన్నితీర్లా వాడుక�
నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీచేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ ప్రశ్నించారు.
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ను పోలీసులు అరెస్టు చేసినా ఆయన మూడురోజులుగా గాంధీ వైద్యశాలలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. మోతీలాల్ ఆరో గ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని నిరుద్య�
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి వస్తే గ్రూప్స్ పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్క