ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పార్లమెంట్లో గగ్గోలుపెట్టే రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం తెలంగాణ సహా అధికారంలో ఉన్న రెండు, మూడు రాష్ర్టాల్లో అదే రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తున్నదా అనే ప్రశ్నలు తలెత్తుతున్�
Unemployment | దేశంలో 20 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు గల 6.30 కోట్ల మంది పట్టభద్రుల్లో 1.10 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో కేవలం కొద్ది మంది మాత్రమే డిగ్రీ పొందిన సంవత్సరంలోపే స్థిరమైన జీతం గల ఉద్యోగాలను సంపాది�
రుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్
Forest Beat Officer | రాష్ట్రంలో అడవుల రక్షణ అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ సర్కార్ అటవీ భూముల కబ్జాను ప్రోత్సహించడమే తప్ప వాటిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవడం లేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..5,783 మంది జూనియర్ అసోసియేట్ ఉద్యోగులను నియమించుకున్నది. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకింగ్ కస్టమర్ సర్వీసులు, శాఖల నిర్వహణను మరింత విస్తరించాలనే �
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉప నాయకుడు హరీశ్రావు డిమాం డ్ చేశారు. ‘మా ఉద్యోగాలు మాకే కావాలనే బలమైన నినాదంతోనే నాడు కేసీఆర్ తెల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ ఇండస్ట్రీ ఆశాజనక పనితీరు కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025-26లో దేశీయ ఐటీ ఇండస్ట్రీ ఆదాయం 6.1 శాతం ఎగబాకి 315 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్టు నాస్కామ్ అంచనావేస్తున�
Muslim Quota : ముస్లింలకు ఉన్న 5 శాతం కోటాను మహారాష్ట్ర సర్కారు రద్దు చేసింది. విద్య, ఉద్యోగాల కోసం గతంలో ఆ కోటాను ప్రవేశపెట్టారు. 5 శాతం ఆర్డినెన్స్కు చెందిన కాలం ముగిసినట్లు తాజా ప్రభుత్వం చెప్పింది.
ఉన్న ఉద్యోగాలను కృత్రిమ మేధ (ఏఐ) తొలగించదని, అది కొత్త అవకాశాలను సృష్టిస్తుందని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘ఏఐ మానవ పనిని తొలగించదు.
Amazon : ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని సమాచారం.
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్సిన్హా , రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్య
తాము వేసిన ఒక్కొక్క ఓటు తమ జీవితాలను కోలుకోకుండా దెబ్బ తీసింది అన్న ఆవేదన పెన్షనర్లను వేధిస్తున్నది. చేసిన తప్పును సరిదిద్దుకోలేని పరిస్థితి వారిది. ఇంకా ఎంతకాలం ఈ నిరీక్షణ? ఎదురుచూపులు ఎండమావులేనా అనే