డీఎస్సీ- 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అధికారులు ఎందుకు జాప్యాన్ని పాటిస్తున్నారో అర్ధం కావడం లేదని బాధితుల అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. 393మంది క్రీడాకారుల నిర్ధారణకు తొమ్మిది నెలలా..? అంటూ �
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీనిచ్చి మాటతప్పిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాగో కొత్త ఉద్యోగాలను ఇవ్వట్లేదు కనీసం ఉన్న ఉద్యోగాలైనా పోకుండా కాపాడే చర్యలు తీసుకొంటుందా? అంటే అదీలే�
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలలోపే నోటిఫికేషన్స్ జారీ చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిం
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
జీవో నం.81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, గ్రామ పరిపాలన అధికారి నియామకాల్లో ప్రాధాన్యమివ్వాలని వీఆర్ఏ జేఏసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పూజారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
Medical Coding Training | నిరుద్యోగ యువతకు అప్సా టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు శిక్షణ అందిస్తున్నట్లు హబ్సిగూడ సెంటర్ సమన్వయకర్త పురుషోత్తం గోపి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
Artificial Intelligence | కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులతో పాటు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్ శిక్షణ కోసం దరఖాస్�
నిత్యం ప్రమాదం.. అయినా జీవనోపాధి కోసం పోరాటం.. చెరువులో వల వేస్తేనే వారి కుటుంబ్లాలో ఐదు వేళ్లు నోట్లో వెళ్లుతాయి.. ఆ రోజు వల వేయలేదా అర్ధాకలితో అలమటించాల్సిందే.. అంత దుర్భర జీవితాలతో అలమటిస్తున్న మత్స్యకా�
మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సోమవారం వీర్లపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్లాంటులో ఉద్యోగవకాశాలు కల్పించాలని కోరుతూ మిర్యాలగూడలోని సబ్
అర్థం చేసుకునే బాస్ ఉండటం.. నిజంగా వరమే! అయితే, అందరు బాస్లూ ఒకేలా ఉండరు. కొందరు ఉద్యోగులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. మరికొందరు వెంటపడి తరుముతుంటారు. అతిగా విమర్శిస్తుంటారు. ఏది చేసినా తిరస్కరిస్�
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదివేల మంది ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఈ-డ్రైవ్' పథకంలో భాగంగా 2800 బస్సులు ఇ�
ఉద్యోగ మార్కెట్ను వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి జనరేషన్ జెడ్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా మధ్యతరగతి యువత కెరీర్కు ఎంతగానో దోహదం చేసే సంప్రదా