మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా.. తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది.
దేశంలో మున్ముందు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని మెర్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ‘ఉద్యోగ
ఉద్యోగాలు ఇవ్వడంలో అమెరికాలో రెండో అతి పెద్ద కంపెనీగా నిలిచిన అమెజాన్ ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు బదులుగా రోబోలను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ‘న్యూయార్క్ టైమ్స్' కథనం ప్రకారం, తద�
సమాజంలోని ‘అందరికీ విద్య’ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటైంది. గత 43 ఏండ్లుగా వివిధ కారణాల వల్ల రెగ్యులర్ చదువుకు దూరమైన ఎందరినో ఈ విశ్వవిద్�
టెక్నాలజీ జాబ్ మార్కెట్లో బెంగళూరుకు హైదరాబాద్ గట్టి పోటీనిస్తున్నది. సీనియర్ ఇంజినీర్లకు, కొత్త బృందాల నిర్మాణానికి దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్నే కేంద్రంగా ఎంచుకుంటున్నాయి మరి. దీంతో డాటా ఇంజి
ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి పొందేందుకు కేబుల్ ఆపరేటర్లుగా జీవితాన్ని ప్రారంభించామని, ప్రభుత్వ చర్యలతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, తమపై కనికరించి అనధికార కత్తిరింపులు ఆపాలని ఫెడరేషన్ ఆఫ్ ఏరి
గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జి , లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�