రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయకుండా చోద్యంచూస్తున్న కాంగ్రెస్ సర్కారు.. న్యాయంగా నిరుద్యోగులకు దక్కాల్సిన పోస్టులనూ వారికి అందకుండా చేస్తున్నది. ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీ ఎ
ఓ మనిషీ.. ఈ పరుగు ఎందుకోసం?వెతికే పనిలో మునిగిపోయి.. బతకటం మరిచిపోయావని,భవిష్యత్తు గురించిన చింతనలో వర్తమానాన్ని వదిలేశావని తెలుసుకో! ఎండమావుల వెంట పరుగు ఆపి.. ఒక్క నిమిషం అంతరంగం లోతుల్లోకి తొంగి చూడు. ఈ ప�
నిమ్స్ దవాఖానలో దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యల కోసం నిమ్స్ నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు సమాయత్తమవుతుండగా, వైద్యాధికారులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ�
నవతరం.. ఉద్యోగాలకన్నా వ్యాపారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఆంత్రప్రెన్యూర్లుగా రాణించాలని ఆరాటపడుతున్నది. అందుకోసం బిజినెస్ దిగ్గజాలు చెప్పే సూత్రాల వెంట పరుగులు పెడుతున్నది. సలహాలు-సూచనల కోసం గూగ
మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా.. తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది.
దేశంలో మున్ముందు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని మెర్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ‘ఉద్యోగ
ఉద్యోగాలు ఇవ్వడంలో అమెరికాలో రెండో అతి పెద్ద కంపెనీగా నిలిచిన అమెజాన్ ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు బదులుగా రోబోలను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ‘న్యూయార్క్ టైమ్స్' కథనం ప్రకారం, తద�
సమాజంలోని ‘అందరికీ విద్య’ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటైంది. గత 43 ఏండ్లుగా వివిధ కారణాల వల్ల రెగ్యులర్ చదువుకు దూరమైన ఎందరినో ఈ విశ్వవిద్�
టెక్నాలజీ జాబ్ మార్కెట్లో బెంగళూరుకు హైదరాబాద్ గట్టి పోటీనిస్తున్నది. సీనియర్ ఇంజినీర్లకు, కొత్త బృందాల నిర్మాణానికి దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్నే కేంద్రంగా ఎంచుకుంటున్నాయి మరి. దీంతో డాటా ఇంజి