తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన నల్లగొండ జిల్లా పరిధిలోని యాదాద్రి పవర్ప్లాంట్ (వైటీపీఎస్)ను కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్పరం చేసేందుకే మొగ్గుచూపింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంల�
కృత్రిమ మేధస్సు(ఏఐ) మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే ఏఐ త్వరలోనే ఆందోళనకరమైన సమస్యలకు దారితీయవచ్చని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ పేర్కొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు ఉద్యోగాలకు మంగళవారం నియామక పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకానికి కమిటీని నియమిస్తూ జీవోను ఉత్తరాలు జారీ చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఏడాదిన్నరగా ఊదరగొడుతూ.. ఉసూరుమనిపిస్తున్నది. త్వరలోనే జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ పదే పదే చెబుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డికి కాంట్రాక్టుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్డా�
ప్రముఖ ఆడియో స్టోరీటెల్లింగ్ యాప్ పాకెట్ ఎఫ్ఎం 100-130 మంది ఉద్యోగులపై వేటు వేసినట్టు సమాచారం. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 10 శాతం. కంటెంట్ టీమ్లోనే తొలగింపులు జరిగినట్టు తెలిసింది.
ఐటీ రంగంలో ఉద్యోగాల భద్రతపై అస్థిరత కొనసాగుతున్న వేళ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల్లో 15 వేల మందిపై వేటు వేయడానికి సిద్ధమవుతున్నది! ఇందులోనూ ఎక్కువ మంది ఉద్యోగులు భారత్లో పనిచేసే వారే అయ్యుంటారని మనీ కంట్రో