Amazon : ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని సమాచారం.
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్సిన్హా , రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్య
తాము వేసిన ఒక్కొక్క ఓటు తమ జీవితాలను కోలుకోకుండా దెబ్బ తీసింది అన్న ఆవేదన పెన్షనర్లను వేధిస్తున్నది. చేసిన తప్పును సరిదిద్దుకోలేని పరిస్థితి వారిది. ఇంకా ఎంతకాలం ఈ నిరీక్షణ? ఎదురుచూపులు ఎండమావులేనా అనే
అసత్య ప్రచారంతో నిరుద్యోగులను మభ్యపెట్టి... ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి.. అధికార అందలమెక్కిన కాంగ్రెస్ అసలురంగు తెలిసిన విద్యావంతుల నుంచి ఆగ్రహజ్వాల వెల్లువెత్తుతున్నది.
Hyderabad | ‘అధికారంలోకి వస్తే వందరోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’ ‘యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం’ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలివి. నిరుద్యోగులు, యువత ఆ ఉ�
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్చేస్తూ నిరుద్యోగులు దిల్సుఖ్నగర్లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదార�
రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయకుండా చోద్యంచూస్తున్న కాంగ్రెస్ సర్కారు.. న్యాయంగా నిరుద్యోగులకు దక్కాల్సిన పోస్టులనూ వారికి అందకుండా చేస్తున్నది. ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీ ఎ
ఓ మనిషీ.. ఈ పరుగు ఎందుకోసం?వెతికే పనిలో మునిగిపోయి.. బతకటం మరిచిపోయావని,భవిష్యత్తు గురించిన చింతనలో వర్తమానాన్ని వదిలేశావని తెలుసుకో! ఎండమావుల వెంట పరుగు ఆపి.. ఒక్క నిమిషం అంతరంగం లోతుల్లోకి తొంగి చూడు. ఈ ప�
నిమ్స్ దవాఖానలో దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యల కోసం నిమ్స్ నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు సమాయత్తమవుతుండగా, వైద్యాధికారులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ�
నవతరం.. ఉద్యోగాలకన్నా వ్యాపారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఆంత్రప్రెన్యూర్లుగా రాణించాలని ఆరాటపడుతున్నది. అందుకోసం బిజినెస్ దిగ్గజాలు చెప్పే సూత్రాల వెంట పరుగులు పెడుతున్నది. సలహాలు-సూచనల కోసం గూగ
మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా.. తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది.