కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా అప్పులు చేస్తున్న నేపథ్యంలో వేతన వ్యయాలను తగ్గించుకునేందుకు ఒరాకిల్ మరో విడత ఉద్యోగాల కోతకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయంగా మ�
Jobs | తపాలా శాఖ (Indian Post) లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్ల (Postal Circle) లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఈ నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు క�
ఈ-కామర్స్ సేవల సంస్థ మీషో.. వచ్చే పండుగ సీజన్లో డిమాండ్ అధికంగా ఉంటుందన్న అంచనాతో విక్రయ, లాజిస్టిక్ విభాగాల్లో 10 లక్షల సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నది. వీరిలో 6.5 లక్షల ఉద్యోగాలు సెల్లర్ నెట�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి పెచ్చుమీరింది. వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారుల తీరు మారడం లేదు. వైద్యశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో కీలకాధికారులు, కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై నీకింత, నాకి�
ఏఐ సాంకేతికత భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పాలన, విద్య, వైద్య రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నదని ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నవీన ప్రపంచానికి ఏఐ సమగ్ర డ�
Kodandaram | ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ తగిలింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు అడ్డుకున్నారు.
డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ నైపుణ్యాలు ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
భారతదేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల కోల్పోతున్న ఉద్యోగాల కంటే సృష్టించబడుతున్నవే ఎక్కువ అని బ్లూంబర్గ్ ధ్రువీకరించిన నోమురా నివేదిక తెలిపింది.
కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. 20వేల ఉద్యోగాలతో పోలీస్ నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆశపడితే.. కేవలం 7వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకోవడంపై మండిపడ్డారు. అధికారం�
LinkedIn : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనగానే మెట్రో సిటీలే గుర్తొస్తాయి. కానీ, నాన్ మెట్రో సిటీలలో కూడా ఇటీవలి కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రతిభకు తగ్గ అవకాశాలు దక్కుతున్నాయి.
Railway Recruitment : కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ అందించింది. రైల్వే శాఖలో 4 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. శనివారం సరూర్నగర్లో జరుగనున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని