Job Mela | హైదరాబాద్ యూసుఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(నిమ్స్మే)లో బుధవారం నాడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే ఒక ప్రతిష్ఠాత్మకమైన సంస్థ. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన నాటినుంచి ఎన్నో వేల ఉద్యోగాలు భర్తీచేసిన ఘనత టీజీపీఎస్సీ సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్త�
కేసీఆర్ కృషి ఫలించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కిటెక్స్ పరిశ్రమ చైర్మన్, ప్రతినిధులను ఒప్పించి వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమను ఏర్పాటు చేయించి, వారితో ఎంవోయూ
Tanduru | తాండూరు మండలం జినుగుర్తిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.విజయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ విలువ 2033 నాటికి 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఇంచుమించు జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానం.
మహిళా ఉద్యోగులకు ప్రైవేట్ సెక్టార్ పట్టం కడుతున్నది. గత ఆరేళ్లలో వివిధ రంగాల్లో.. ఆడవాళ్ల భాగస్వామ్యం ఆరు శాతం పెరిగింది. మహిళా నియామకాలు 2019లో 26 శాతం ఉండగా.. 2024లో 32 శాతానికి పెరిగినట్లు టాలెంట్ సొల్యూషన్�
కృత్రిమ మేధ కారణంగా రాబోయే రోజుల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు పోతాయని ప్రచారం జరుగుతున్న వేళ మూడు వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్ ముప్పు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడ�
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది వారి పరిస్థితి. హైకోర్టు ఆదేశించినా, ఉద్యోగావకాశాలు రాలేదు. లక్షలాది కుటుంబాలకు తాగు, సాగు నీరందించేందుకు తమ విలువైన భూములను త్యాగం చేసినా, వారి జీవన నా�
కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. కాలేజీ ప్రాంగణంలో టీఎస్కేసీ, కి టెక్ సాఫ్ట్వేర్ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 75 మంది విద్యార్థులు ప
దేశంలోని మిగతా రాష్ర్టాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ మాత్రం భావోద్వేగాల పునాదుల మీద ఏర్పడింది. ఇక్కడ కదిలిస్తే అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు, నిధుల కోసం నాయకులు
కొట్లాడితే కొలువులే కొ