బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే కలలను సాకారం చేసిన స్టడీ సర్కిళ్లు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమైపోయాయి. ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంల�
ఆర్యన్ (పేరు మార్చాం) ఒరాకిల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఎప్పటిలాగే కార్యాలయంలో విధులు ముగించుకొని ఇంటికి వచ్చి పడుకొన్నాడు.
Oracle Layoffs : అమెరికాకు చెందిన టెక్ సంస్థ ఒరాకిల్ తమ భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 12,000 మందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
బీసీలను రాజకీయ పార్టీలు మోసం చేస్తున్న విషయమై స్వాతంత్య్రం రాకపూర్వమే మహాత్మా జ్యోతిబాఫూలే హంటర్ కమిషన్ను అడిగారు. దేశంలోని శూద్రులు, అతి శూద్రులకు మీరేం న్యాయం చేస్తారో చెప్పాలని నివేదిక ఇచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పార్లమెంట్లో గగ్గోలుపెట్టే రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం తెలంగాణ సహా అధికారంలో ఉన్న రెండు, మూడు రాష్ర్టాల్లో అదే రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తున్నదా అనే ప్రశ్నలు తలెత్తుతున్�
Unemployment | దేశంలో 20 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు గల 6.30 కోట్ల మంది పట్టభద్రుల్లో 1.10 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో కేవలం కొద్ది మంది మాత్రమే డిగ్రీ పొందిన సంవత్సరంలోపే స్థిరమైన జీతం గల ఉద్యోగాలను సంపాది�
రుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్
Forest Beat Officer | రాష్ట్రంలో అడవుల రక్షణ అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ సర్కార్ అటవీ భూముల కబ్జాను ప్రోత్సహించడమే తప్ప వాటిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవడం లేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..5,783 మంది జూనియర్ అసోసియేట్ ఉద్యోగులను నియమించుకున్నది. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకింగ్ కస్టమర్ సర్వీసులు, శాఖల నిర్వహణను మరింత విస్తరించాలనే �
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉప నాయకుడు హరీశ్రావు డిమాం డ్ చేశారు. ‘మా ఉద్యోగాలు మాకే కావాలనే బలమైన నినాదంతోనే నాడు కేసీఆర్ తెల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ ఇండస్ట్రీ ఆశాజనక పనితీరు కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025-26లో దేశీయ ఐటీ ఇండస్ట్రీ ఆదాయం 6.1 శాతం ఎగబాకి 315 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్టు నాస్కామ్ అంచనావేస్తున�
Muslim Quota : ముస్లింలకు ఉన్న 5 శాతం కోటాను మహారాష్ట్ర సర్కారు రద్దు చేసింది. విద్య, ఉద్యోగాల కోసం గతంలో ఆ కోటాను ప్రవేశపెట్టారు. 5 శాతం ఆర్డినెన్స్కు చెందిన కాలం ముగిసినట్లు తాజా ప్రభుత్వం చెప్పింది.