బోరబండ తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, కళాశాల(బాలురు, బాలికల)లో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమణమ్మ పేర్కొన్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం, మ్య�
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఓ కన్సల్టెన్సీ.. విద్యార్థుల నుంచి రూ.45లక్షలు వసూ లు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం అల్వాల్ లయోలా కాలేజ్ వద్ద తమ నిరసన తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన గ్రేటర్ వరంగల్ మునిపల్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)కి చెందిన ఈసీఈ విద్యార్థి సోమిల్ మల్దానీకి రూ.64.3లక్షల గరిష్ఠ ప్యాకేజీ లభించినట్టు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగాల్లో స్ధిరపడాలని కలలు కనడం మానండి అని గుర్గావ్కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజేశ్ సాహ్నీ భారతీయులకు సూచించారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్
ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయం లో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశా రు.
మనదేశంలో ఉద్యోగాల్లో లింగ వివక్ష ఇంకా కోరలు చాస్తూనే ఉన్నది. ముఖ్యంగా, ప్రైవేట్ రంగంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రైవేట్ రంగంలోని ఎంట్రీ లెవల్ స్థాయుల్లో మహిళల వాటా మూడింట ఒకవంతు మాత్రమే �
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని పోలీసుల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, కల్యాణ్ డిమాండ్�
ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని తిప్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశా�
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, హెల్త్కార్డులు, కొత్త పీఆర్సీ వంటి కీలక డిమాండ్లు అటకెక్కినట్టేనా? ఈ సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు లేవా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్టు బ్యాంక్ చైర�
వారం రోజులపాటు సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం జపాన్ పర్యటన మంగళవారంతో ముగిసింది. బృందం బుధవారం రాష్ర్టానికి చేరుకోనున్నది. జపాన్ పర్యటన సందర్భంగా రూ. 12,062కోట్ల ప�
రానున్న కాలంలో కృత్రిమ మేధ(ఏఐ) వల్ల సంభవించే దుష్పరిణామాలపై మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన 100 సంవత్సరాలలో ప్రజలు ఎన్నడూ చూ�