‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
జీవో నం.81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, గ్రామ పరిపాలన అధికారి నియామకాల్లో ప్రాధాన్యమివ్వాలని వీఆర్ఏ జేఏసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పూజారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
Medical Coding Training | నిరుద్యోగ యువతకు అప్సా టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు శిక్షణ అందిస్తున్నట్లు హబ్సిగూడ సెంటర్ సమన్వయకర్త పురుషోత్తం గోపి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
Artificial Intelligence | కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులతో పాటు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్ శిక్షణ కోసం దరఖాస్�
నిత్యం ప్రమాదం.. అయినా జీవనోపాధి కోసం పోరాటం.. చెరువులో వల వేస్తేనే వారి కుటుంబ్లాలో ఐదు వేళ్లు నోట్లో వెళ్లుతాయి.. ఆ రోజు వల వేయలేదా అర్ధాకలితో అలమటించాల్సిందే.. అంత దుర్భర జీవితాలతో అలమటిస్తున్న మత్స్యకా�
మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సోమవారం వీర్లపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్లాంటులో ఉద్యోగవకాశాలు కల్పించాలని కోరుతూ మిర్యాలగూడలోని సబ్
అర్థం చేసుకునే బాస్ ఉండటం.. నిజంగా వరమే! అయితే, అందరు బాస్లూ ఒకేలా ఉండరు. కొందరు ఉద్యోగులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. మరికొందరు వెంటపడి తరుముతుంటారు. అతిగా విమర్శిస్తుంటారు. ఏది చేసినా తిరస్కరిస్�
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదివేల మంది ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఈ-డ్రైవ్' పథకంలో భాగంగా 2800 బస్సులు ఇ�
ఉద్యోగ మార్కెట్ను వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి జనరేషన్ జెడ్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా మధ్యతరగతి యువత కెరీర్కు ఎంతగానో దోహదం చేసే సంప్రదా
బోరబండ తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, కళాశాల(బాలురు, బాలికల)లో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమణమ్మ పేర్కొన్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం, మ్య�
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఓ కన్సల్టెన్సీ.. విద్యార్థుల నుంచి రూ.45లక్షలు వసూ లు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం అల్వాల్ లయోలా కాలేజ్ వద్ద తమ నిరసన తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన గ్రేటర్ వరంగల్ మునిపల్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)కి చెందిన ఈసీఈ విద్యార్థి సోమిల్ మల్దానీకి రూ.64.3లక్షల గరిష్ఠ ప్యాకేజీ లభించినట్టు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగాల్లో స్ధిరపడాలని కలలు కనడం మానండి అని గుర్గావ్కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజేశ్ సాహ్నీ భారతీయులకు సూచించారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్