ఇంటర్ పూర్తిచేసిన వారికి హెటిరో ఫార్మా సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో 300కు పైగా ఉద్యోగాలు భర్తీచ�
‘ఉద్యోగమే మనిషి అస్తిత్వం కాదు. ఉద్యోగం ఆధారంగానే మనుషుల్ని గుర్తించకండి’ అంటున్న దివ్యా బన్సల్ గురించి అమెరికాలో పెద్ద చర్చే నడుస్తున్నది. దివ్య జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది.
ప్రతిష్టాత్మక టీసీఎస్ (TCS)–2026 నియామకాల్లో ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ & పీజీ కళాశాల, కరీంనగర్ కు చెందిన 11 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికై మరోసారి కళాశాల ప్రతిష్టను చాటారు. ఎంపికైన విద్యార్థినుల ఫలితాలను ఈ-
ఉద్యోగాల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం టౌన్ప్లానింగ్ విభాగంలో పది అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా.. ఒక్కటంటే ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నా రు.
T Jeevan Reddy | ముదిరాజ్లకు విద్యా , ఉద్యోగాల్లో ఆశించిన మేర అవకాశాలు లభించక పోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
తెలంగాణకు స్టాప్వాచ్ కాదు.. దూరదృష్టి కలిగిన నాయకత్వం కావాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి చేసి�
సనత్నగర్ టిమ్స్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులోని ఐలా కార్యాలయంలో సోమవారం ఆయన ప�
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ ద్రోహిగా మిగిలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండ�
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు విరుచుకుపడ్డారు. పరిపాలన చేతకాకపోతే ఎలా పరిపాలన చేయాలో నేర్పిస్తామని విమర్శించారు. నిరుద్యోగులు గోసపడుతుంటే పట్టించుకోక చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన నల్లగొండ జిల్లా పరిధిలోని యాదాద్రి పవర్ప్లాంట్ (వైటీపీఎస్)ను కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్పరం చేసేందుకే మొగ్గుచూపింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంల�
కృత్రిమ మేధస్సు(ఏఐ) మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే ఏఐ త్వరలోనే ఆందోళనకరమైన సమస్యలకు దారితీయవచ్చని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ పేర్కొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు ఉద్యోగాలకు మంగళవారం నియామక పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకానికి కమిటీని నియమిస్తూ జీవోను ఉత్తరాలు జారీ చేశారు.