న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో పులల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2006లో 1,411 పులులు ఉండగా, 2022 నాటికి ఈ సంఖ్య 3,682కు పెరిగిందని వెల్లడించింది.
పులుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్కు సమాచారం అందించింది.