చిన్న మొత్తాలపై వడ్డీరేటును మరోసారి యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 1 నుంచి మూడు నెలల పాటు ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లు కొనసాగనున్నాయని తెలిపింది.
ఎన్పీఎస్ కింద పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)కి మారాలని భావించే వారికి నవంబర్ 30 వరకు గడువును కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన 70% వాటా సాధిస్తామని, ఆ దిశగానే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన ‘దెయ్య�
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతే వెంటనే 1915 టోల్-ఫ్రీ నంబర్, 880000 1915కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కేంద్రం సూచించింది.
హెచ్-1బీ వీసా చార్జీలను పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభు త్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోవడానికి దోహదం చేయనున్నదని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చామంటూ గప్పాలకు పోతున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తున్నది.
ప్రజాస్వామ్యానికి చెందిన ఒక విభాగం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు చేష్టలుడిగి నిస్సహాయంగా ఎలా చూస్తూ కూర్చోగలదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గు