ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడం దుర్మార్గంమైన చర్యని, కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజల కోసమా అదానీ, అంబానీలాంటి కుబేరుల కోసమా తేల్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూన�
రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నిర్ణయం కాదా? మరి ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? సర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయం వెనుక ఈసీఐ లేదన్న విషయం సమాచ
KCR | బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ అధినేత కేసీఆర్ ఎవరి పేరూ ఎత్తకుండానే చెడుగుడు ఆడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.
మనదేశంలో ఏఐ, చాట్ జీపీటీ టెక్నాలజీ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడటం అత్యంత ప్రమాదకరమని కేంద్రం తాజాగా పేర్కొన్నది.
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీర్లకు రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 10 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవ�
విపక్ష ఎంపీల 12 గంటల నిరసనల మధ్య గురువారం అర్ధరాత్రి వీబీ-జీ రామ్ జీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. తర్వాత శుక్రవారం కూడా ఈ బిల్లు విషయమై విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వా�
వికారాబాద్లోని దామగుండం రిజర్వ్ అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం తొలగించిన మొకలు, వృక్షాలను వేరే ప్రాంతంలో తిరిగి నాటే చర్యలపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ�
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, రైతు కూలీలకు ప్రతి సంవత్సరం వేతనంతో కూడిన 100 రోజుల పనిదినాలను కల్పించేందుకు చట్టపరమైన భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(ఎంజీఎన్ఆర్ఈజీఏ-
బ్యాంకుల్లో ఎవ రూ క్లెయిమ్ చేసుకోని సుమారు రూ.190 కోట్ల డిపాజిట్లను వాటి అసలు డిపాజిట్దారులకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ‘యువర్ క్యాపిటల్, యువర్ రైట్' పేరిట ఓ దేశవ్యాప్త కార్యక్రమానికి శ్రీకా�
కార్పొరేట్ల మేలు కోసమే కేంద్రం విత్తనబిల్లును తీసుకొస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు వ్యతిరేక బిల్లు ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని స్పష్ట�
రాష్ట్ర రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలు, రవాణా ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన రోడ్లను అభివృద్ధి చేయాలన్న �
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమైందని, వాటి డీపీఆర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా సీడబ్ల్యూసీకి ఆదేశాలు జారీ చేయాలని కేం�
ఉమ్మడి రాష్ట్రంలో చదువుల జిల్లాగా పేరొందిన నల్లగొండ ఇప్పుడు వెనుకబడిపోతుంది. ఆ జిల్లాలో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు చేరేవారు లేక వెలవెలబోతున్నాయి.