రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్�
పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. ఈ మూడు వారాల సెష�
‘వరదలు, విపత్కర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలి. అందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.21,137 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ వసూళ్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. అక్టోబర్ నెలకుగాను రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేద�
గడువు దాటాక మూడేండ్లు, అంతకన్నా ఎక్కువకాలం నుంచి పెండింగ్లో ఉంటున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిటర్నులను నవంబర్ ట్యాక్స్ పీరియడ్ నుంచి వ్యాపార సంస్థలు దాఖలు చేయడం కుదరదని జీఎస్టీ నెట్వర్క్ ప్రకట
మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వారం రోజులుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆ�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు పే కమిషన్ ఏర్పాటు కోసం మోదీ ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలో 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్ర
‘సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఒకవైపు, 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూ�
విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్యనిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనై
కేంద్రం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ పథకానికి(యూపీఎస్) ఉద్యోగుల నుంచి పేలవమైన స్పందన వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ను ప్రారంభించినప్పటికీ, మొత్తం 25 లక్షల మంది కేంద్ర ప్రభుత
53వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. రహదారులపై ఆరబెడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి కేసీఆర్ సర్కారు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో