మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వారం రోజులుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆ�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు పే కమిషన్ ఏర్పాటు కోసం మోదీ ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలో 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్ర
‘సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఒకవైపు, 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూ�
విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్యనిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనై
కేంద్రం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ పథకానికి(యూపీఎస్) ఉద్యోగుల నుంచి పేలవమైన స్పందన వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ను ప్రారంభించినప్పటికీ, మొత్తం 25 లక్షల మంది కేంద్ర ప్రభుత
53వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. రహదారులపై ఆరబెడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి కేసీఆర్ సర్కారు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో
ప్రైవేట్ కొరియర్ సర్వీస్లతో పోటీ పడేందుకు భారత తపాల శాఖ సిద్ధమవుతున్నది. 24 గంటలు, 48 గంటల డెలివరీ సమయపాలనతో ఉత్తరాలు, పార్సిల్స్ డెలివరీ చేసే హామీ ఆధారిత సేవను ప్రారంభిస్తామని కేంద్ర సమాచార మంత్రి జ్య�
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టనున్నది. జనగణన-2027 మొదటి దశకు సంబంధించిన ముందస్తు పరీక్షను వచ్చే నెల 10 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించింది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలు, అలసత్వంతో దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. ఐటీ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఎన్డీయే ప్రభుత్వం పెడుతున్న కొత్త కొర్రీలతో పింఛన్దారులు లబోదిబోమంటున్న
విద్యారంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచే విద్యార్థులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని పాఠశాలలో తప్పనిసరిగా చేర్చాలని విద్యా మం�