రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు.
ష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టిందని, తెలంగాణ నుంచి లక్షల కోట్ల నిధులు తీసుకుంటున్న కేంద్రం, కనీసం వేలకోట్లు కూడా తిరిగి తెలంగాణకు ఇవ్వడం లేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు �
మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థా
అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడం సర్వసాధారణం. కానీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జె
దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీని కోసం ఏటా లక్ష మంది విద్యార్థులకు ఈ-వోచర్లు అందజేస్తామని వెల్లడించింది.
బడ్జెట్లో కేంద్రం గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద వచ్చే ఐదేండ్లలో పట్టణాల్లోని 1 కోటి పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇండ్లు నిర్మించాలని
పెరిగిన రెవెన్యూ వసూళ్లతో వచ్చిన ఉత్సాహం నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరాని (2024-25)కి దేశ జీడీపీలో ద్రవ్యలోటును 4.9 శాతానికే కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం.
స్టార్టప్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో స్టార్టప్లో పెట్టుబడులు పెట్టేవారిపై విధించిన ఏంజిల్ ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు బడ్జెట్లో ప్
‘నీళ్లచారు.. ఉడికీ ఉడకని అన్నం’ ఇది మెజార్టీ సర్కారు పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం! జగిత్యాల జిల్లాలో క్షేత్రస్థాయిలో చూస్తే.. పోషకాహారం దేవుడెరుగు, కనీసం చిక్కటిపప్పు అన్నం అందడం లేదు. ఇక కూరగాయలు,
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని, స్మార్ట్ సిటీల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.