హెచ్-1బీ వీసా చార్జీలను పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభు త్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోవడానికి దోహదం చేయనున్నదని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చామంటూ గప్పాలకు పోతున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తున్నది.
ప్రజాస్వామ్యానికి చెందిన ఒక విభాగం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు చేష్టలుడిగి నిస్సహాయంగా ఎలా చూస్తూ కూర్చోగలదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గు
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో ధరాఘాతంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో మోదీ సర్కారు వైఫల్యం.. సామాన్యుడి బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నది.
బీడీలపై ఉన్న జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చౌకైన బీడీల వల్ల వాటి వినియోగం పెరుగుతుందని.. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల్లో ఇది పెరిగి ద�
జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు దేశంలో కరెంటు కష్టాలకు దారితీయనున్నాయా? విద్యుదుత్పత్తి ఖర్చులు పెరిగి సామాన్యుల దగ్గర్నుంచి వ్యాపార-పారిశ్రామిక, వ్యవసాయ రంగాలదాకా చార్జీల భారం పడను�
‘ఆర్ఆర్ ట్యాక్స్' అంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా సంస్కరణలు భారత క్రికెట్ అభిమానులకు షాకిచ్చాయి. ప్రస్తుతమున్న 12%, 28% స్లాబులను ఎత్తేసి వాటి స్థానంలో రెండు (5, 18 శాతం) స్లాబ్స్ను మాత్రమే ఉంచి�
తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శివశంకర్ను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఏపీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.