పండుగలు, సెలవుల వేళల్లో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరుగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించడానికి కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
తెలంగాణలో వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ, ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలా పెరిగింది. జనవరిలో 1.81 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతోపాటు తయారీ వస్తూత్పత్తుల రేట్లు పెరుగడమే ఇందుకు కారణమైనట్టు సోమవారం కేంద్ర ప
ఇండియా సెమీకండక్టర్ల పరిశ్రమలలో స్వావలంబన సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్(ఐఎస్ఎం 2.0) కింద రూ.1.000 కోట్ల న�
భారతదేశం అనే మహావృక్షానికి రాష్ర్టాలే వేళ్లు. వేళ్లు బలంగా ఉంటేనే వృక్షం వర్ధిల్లుతుంది. కానీ, నేడు ఆ వేళ్లకు అందాల్సిన పోషకాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటూ, రాష్ర్టాల స్వయంప్రతిపత్తిని నీరుగారు�
పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు అత్తెసరు నిధులను కేటాయించారంటూ నిరుడు కూడా మోదీ ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ల క్ష్యం, కాంగ్రెస్ వైఫల్యానికి కేంద్ర బడ్జెట్ మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్య
KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి వచ్చింది గుండుసున్నానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రబడ్జెట్పై ఆదివారం ప్రకటనలో స్పందించారు.
వైద్యరంగానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మొండిచెయ్యి చూపింది. మొత్తం జాతీయ వ్యయంలో కేవలం 1.96శాతమే కేటాయించింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో 75% ఎన్సీడీ(నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల) కారణంగా సం�
కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటిహక్కులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు గోదా