దేశంలోకి వెండి ఏ రూపంలో వచ్చినా ఆంక్షలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ముడి చమురు ధరలు, తరుగుతున్న ఫారెక్స్ రిజర్వులు, రూపాయి మారకం విలువ పతనం దృ
చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా చక్కెర విరివిగా లభ్యమయ్యేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు సెప్టెంబర్ 30 వరకు నిషేధం అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వుబ్యాంక్ ఈసారి కూడా రికార్డు స్థాయిలో డివిడెండ్ చెల్లింపులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తీవ్ర నిధుల కొరతను ఎదుర్క�
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని ఐదు రాష్ర్టాల ఎన్నికల ముందు ఊదరగొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు పూర్తవగానే యూటర్న్ తీసుకుంది.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్రమోదీ పాలన అంతా పైన పటారం, లోన లొటారమేనని తేలిపోయింది. విశ్వగురు, వికసిత్ భారత్గా దేశాన్ని మోదీ తీర్చిదిద్దుతున్నారని, స్వతంత్ర భారతంలోనే మోదీ పాలన స్వర్ణ�
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు, దేశంలో ఫెడరలిజం ప్రస్తుత పరిస్థితీ, భవిష్యత్తూ ఏమిటనే సమీక్ష చేసుకోవలసి వస్తున్నది. ఫెడరలిజం తాత్కాలికంగా దెబ్బతినటం మాత్రమే జరుగుతున్నదా, లేక భారత దేశ
గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు సహా వేతన సంబంధిత నిబంధనలను ప్రామాణీకరించడంతోపాటు అధికారిక సామాజిక రక్షణను విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెండు ప్రధాన కార్మిక సంస్కరణలైన వేతనాల కోడ్, 2
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీతో పాటు దేశంలోని 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు డైలీ జాగరణ్ న్యూస్ వెబ్సైట్ నివేది�
జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో బీజేపీ రాజకీయ బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
సర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమం దేశం నలుమూలలా సంచలనంగా మారిన విషయం తెలిసిందే; మరీ ముఖ్యంగా ఇతర దేశాలతో సరిహద్దు ఉన్న రాష్ర్టాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం ఆ�