కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. ఫిబ్రవరి నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి మూడు నెలల కనిష్ఠానికి తాకుతూ 2.3 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 3.4 శాతంతో పోలిస్తే భారీగా పడిపోయినట్టు కేంద్ర ప్�
ఆరు నెలల క్రితం అస్పష్టమైన కారణాలపై జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యాసంస్కర్త సోనమ్ వాంగ్చుక్ను విడుదల చేయాలని ఈనెల 14న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఒకింత ఆశ్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే, చంద్రబాబు నాయుడి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో మనకు తీ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండలంలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశ�
పండుగలు, సెలవుల వేళల్లో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరుగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించడానికి కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
తెలంగాణలో వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ, ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలా పెరిగింది. జనవరిలో 1.81 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతోపాటు తయారీ వస్తూత్పత్తుల రేట్లు పెరుగడమే ఇందుకు కారణమైనట్టు సోమవారం కేంద్ర ప
ఇండియా సెమీకండక్టర్ల పరిశ్రమలలో స్వావలంబన సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్(ఐఎస్ఎం 2.0) కింద రూ.1.000 కోట్ల న�
భారతదేశం అనే మహావృక్షానికి రాష్ర్టాలే వేళ్లు. వేళ్లు బలంగా ఉంటేనే వృక్షం వర్ధిల్లుతుంది. కానీ, నేడు ఆ వేళ్లకు అందాల్సిన పోషకాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటూ, రాష్ర్టాల స్వయంప్రతిపత్తిని నీరుగారు�
పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు అత్తెసరు నిధులను కేటాయించారంటూ నిరుడు కూడా మోదీ ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.