Driving License | దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు పెద్ద ఉపశమనం లభించనున్నది. డ్రైవింగ్ లైసెన్సుల చెల్లుబాటు కాలాన్ని ప్రస్తుత 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను క
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి దశపై వచ్చే నెలలో సంతకాలు జరిగే అవకాశం ఉన్నదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ప్రకటించారు.
న్యూస్ పేపర్లపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ల ఎడిటర్ల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐఎన్ఈసీ వార్షిక సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగిం�
దేశంలోనే నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని స�
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాలను తగ్గించింది. లీటర్ పెట్రోల్పై రూ.3 నుంచి రూ.1.5కి తగ్గించారు. అలాగే లీటర్ డీజిల్ మీద రూ.16.5 నుంచి రూ.13.5కు కేంద్రం తగ్గించింది.
ఒకే ఇంటిలో ఒకటి కన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలకు కేంద్రం షాకిచ్చింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ప్రతిష్ఠంభనతో ఎల్పీజీ దిగుమతి గణనీయంగా తగ్గిపోయిన క్రమంలో
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పె ట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హర
రాష్ట్రంలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన�
ప్రస్తుతం దేశంలో అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో రాష్ర్టాలు, యూటీల్లో జూలై 1 నుంచి కొత్త చట్టం వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మి�
దేశంలోకి వెండి ఏ రూపంలో వచ్చినా ఆంక్షలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ముడి చమురు ధరలు, తరుగుతున్న ఫారెక్స్ రిజర్వులు, రూపాయి మారకం విలువ పతనం దృ
చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా చక్కెర విరివిగా లభ్యమయ్యేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు సెప్టెంబర్ 30 వరకు నిషేధం అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.