కేంద్ర సర్కార్పైన, సీబీఎస్ఈపైన తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందీ మాట్లాడే రాష్ర్టాల్లోని విద్యార్థులు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలను �
రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నో ఏండ్ల పోరాటం, అమర వీరుల త్యాగ ఫలితంగా ప�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మీ సోషల్మీడియా ఖాతాలో ఏదైనా వ్యతిరేక పోస్టు పెడుతున్నారా? లేదా మీ మిత్రుడు పంపించిన పోస్టును మరెవరికైనా షేర్ చేస్తున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త. ఎక్స్, ఇన్స్టాగ్రామ�
ప్రమాదకర గడ్డిమందు పారాక్వాట్ డైక్లోరైడ్ను తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అసెంబ్లీలో ఈ తీర్మానాని ప్రవేశపెట్�
గ్యాస్, పెట్రోల్ కొరత నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ సహా 21 రాష్ర్టాలు, యూటీల్లో కిరోసిన్ను పంపిణీ చేయబోతున్నది.
కార్మిక పోరాటాలతో తెచ్చుకొన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఆ రోజును బ్లాక్డ�
కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘా లు డిమాండ్ చేశాయి. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త స మావేశం నిర్వహించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత స్వరూపం ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్
కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. ఫిబ్రవరి నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి మూడు నెలల కనిష్ఠానికి తాకుతూ 2.3 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 3.4 శాతంతో పోలిస్తే భారీగా పడిపోయినట్టు కేంద్ర ప్�
ఆరు నెలల క్రితం అస్పష్టమైన కారణాలపై జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యాసంస్కర్త సోనమ్ వాంగ్చుక్ను విడుదల చేయాలని ఈనెల 14న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఒకింత ఆశ్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే, చంద్రబాబు నాయుడి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో మనకు తీ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండలంలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశ�