పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్న ప్రయోగమేనని, దీని ప్రభావం వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టమవుతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేంద్రంలో దశాబ్దకాలానికి పైగా చక్రం తిప్పుతున్న బీజేపీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల పేరిట వివాదాలు రాజేస్తున్నది. బీజేపీ హయాంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎ�
భారతదేశ సామాజిక రంగ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ప్రస్తుతం దాదాపు 90 శాతంగా ఉంది. గత దశాబ్ద కాలంగా ఈ వాటాలో పెద్దగా మార్పు లేనప్పటికీ కేంద్రం వాటా మాత్రం గణనీయంగా తగ్గిందని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిట�
భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా పదవీకాలాన్ని కేంద్రం మరో మూడేండ్లు పొడిగించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన గుజరాత్ నుంచి నమ్మకస్తులైన అధిక�
పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది.
ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేశారని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి స్వార్థపూరిత చర్యల వల్ల 22లక్షల మం�
దేశంలోని ఎన్జీవోలు విదేశీ నిధులను అందుకునే, వినియోగించే విధానానికి సంబంధించి కేంద్రం నిబంధనలను కఠినం చేసింది. దీనిలో భాగంగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రూల్స్ 2011కు పలు సవరణలు చేస్తూ
నీట్ యూజీ పేపర్ లీకేజీతో అభాసుపాలై, యుద్ధ వాతావరణంలో రీఎగ్జామ్ నిర్వహించిన కేంద్రం.. పరీక్షలో అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. తన నిర్వహణా వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టుకుంది. నీట్-యూజీ రీ ట
నీట్ రీటెస్ట్ 2026 పరీక్ష ప్రశ్న పత్రం తిరిగి లీకవుతుందేమోనన్న భయం కేంద్రాన్ని వెంటాడుతున్న క్రమంలో ఆదివారం దేశవ్యాప్తంగా, విదేశాల్లోని కొన్ని సెంటర్లలో జరిగే పునః పరీక్షకు అనూహ్య ఏర్పాట్లు చేస్నున్న�
కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించింది. చికిత్సాపరమైన సమర్థన లేకపోవడం, వాటి వల్ల కలిగే ముప్పులతో పోలిస్తే వాటిని నిరంతరం వాడటం వల్ల ఒనగూరే ప�
నీట్ (యూజీ) 2026 పునః పరీక్షకు ముందు పరీక్ష పత్రాల లీక్ ప్రయత్నాలను అడ్డుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్లో టెలిగ్రామ్ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ను జూన్ 22 వరకు నిలిపివేసింది. నేషనల్ టె�
KTR | యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు మెట్రో ఫేజ్-2కు అనుమతి ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
దేశంలో క్యాన్సర్ ఔషధాల కొరతను నివారించడంలో చేతులెత్తేసిన కేంద్రప్రభుత్వం.. పేద, మధ్యతరగతి క్యాన్సర్ రోగులకు పిడుగులాంటి వార్తను చెప్పింది. క్యాన్సర్ చికిత్సకు వాడే కీలకమైన ఔషధాల ధరలను 50 శాతం మేర పెం�