ఈక్విటీల్లో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడంలో భాగంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను(ఎల్టీసీజీ)ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.
భారత కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ఆరోపించారు.
పర్యావరణ కార్యకర్త వాంగ్చుక్ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఢిల్లీ హైకోర్ట్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య నివేదిక ప్రకారం అవసరమైన జోక్యం చేసుకోవాలని క
పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్కు మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఓటీటీ ప్లాట్ఫామ్లపై ప్రసారమయ్యే కంటెంట్పై నియంత్రణ తీసుకువచ్చే దిశగా కేంద్రం యోచిస్తోంది. ఇంతవరకూ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకే పరిమితమైన సెన్సార్ బోర్టు నిబంధనలు ఇకపై ఓటీటీ కంటెంట్కు కూడా వర
దేశవ్యాప్తం గా ప్రతి కులానికీ ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ను కేటాయించి, తదనుగుణంగా జనగణన నిర్వహించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు కేంద్ర ప్రభుత్�
దేశంలోని ప్రజలకు ప్రభుత్వం ఇండియన్ సిటిజన్ కార్డులు జారీ చేయాలి. ఆ కార్డు ద్వారానే ఓటు హక్కును, పౌరసత్వ గుర్తింపును కలిగించాలి. లేకపోతే ప్రజలు తమ వద్ద ఉన్న వివిధ కార్డులను తాయెత్తుల్లా వేలాడదీసుకొని త
సమస్యను మించిన చిక్కులు తెస్తే ఏమవుతుంది? ప్రస్తుతం ఇథనాల్ సమస్య అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. పెట్రోల్ కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్రం పంటల ఆధారిత ఇథనాల్ను ముందుకు తెచ్చింది.
ఈ-రిక్షాలు, కొన్ని ఎలక్ట్రికల్ వాహనాలు పనిచేయకుండా ఆపేస్తున్న చైనా యాప్లపై కేంద్రం చర్యలకు దిగింది. తక్షణమే ఏడు అప్లికేషన్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ స్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్ల�
వైద్య, ఇంజినీరింగ్ పరీక్షల్లో ప్రవేశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే నిర్వహిస్తున్నారు. అయితే అడ్మిషన్ విధానంలో నీట్, జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలతో పాట�
మెసేజింగ్ యాప్లపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఇటీవలే వాట్సాప్ ‘యూజర్ నేమ్' ఫీచర్పై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇతర మెసేజింగ్ వేదికలైన టెలిగ్రామ్, సిగ్నల్ లపై కూడా కేం�
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్న ప్రయోగమేనని, దీని ప్రభావం వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టమవుతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.