ముఖ్యనేత ఇటీవల అమెరికాలో పర్యటించాలని భావించగా, కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలుసుకదా. హోదా, ఉద్దేశానికి తగినట్టు ఆ కార్యక్రమాలు లేవని కేంద్రం స్పష్టంచేసిందనీ తెలుసు కదా. ‘అనుచిత’ (ఇన్ అప
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ విధానాలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషీ విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని అంటూ ముఖ్యంగా ఎంతో కీలకమైన విద్య విషయంలో �
రాఖీ పండుగ వేళ నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ దవాఖానలో విషాదకర ఘటన చోటుచేసుకున్న ది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు శుక్రవారం దవాఖాన ఎదుట నిరసన తెలిపారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు గడచినప్పటికీ ఇంకా లక్షలాది మంది ప్రజలు విద్యుత్తు సదుపాయానికి నోచుకోని దుస్థితిలో ఉన్నారు. పార్లమెంట్లో గిరిజన మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం
ఇటీవలే ముగిసిన వర్షాకాల సమావేశాల్లో విపక్షాల గలభా మధ్య కేంద్ర ప్రభుత్వం హడావుడిగా చుట్టబెట్టిన బిల్లుల్లో గనుల చట్టం సవరణకు సంబంధించిన బిల్లు కూడా ఉన్నది. ఈ సవరణను మామూలు సవరణగా చూడటానికి వీల్లేదు. అది
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో ‘మెటా’ను కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా వేదికలకు ‘సేఫ్ హార్బర్' లభించదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి దేశప్రజలకు తలా పదిహేను లక్షలు పంచుతామని చెప్పిన బీజేపీ సర్కార్ ఆ హామీని గాలికి వదిలేసి సుమారు 12 సంవత్సరాలైంది.
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులకు భూసేకరణ కష్టాలు తప్పడంలేదు. భూ సేకరణ తీవ్ర జాప్యం కావడంతో కీలక ప్రాజెక్టులు ముందుకు సాగ�
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు అయిదేండ్లలో అయిదు రెట్లు పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు రూ.550 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆయన పర్యటనలకు ఖర్చు పెట్టారు.
దేశంలోని ప్రతి రోడ్డుపై పాదచారుల కోసం ప్రత్యేక మార్గం ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ రోడ్డు ప్రమాదం కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు అదనపు సొలిసిటర్ జనరల్ క�
మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం 2019-2020 సంవత్సరంలో ఖేల్ ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించ�