హైదరాబాద్ విముక్తి కోసం మహనీయులు చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సూచించారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్య
మురళీ ఓ మధ్యతరగతి ఉద్యోగి. నెలనెలా దుకాణంలో తీసుకొనే సరుకులకు యూపీఐ ద్వారానే చెల్లిస్తాడు. అయితే ఈ నెల మాత్రం వ్యాపారి నగదు ఇచ్చి తీసుకెళ్లమన్నాడు. సురేందర్ తన హోటల్కు కావాల్సిన కిరాణా సరుకుల్ని ఎప్పట
జనగణన 2027 ప్రక్రియలో భాగంగా గోవా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, మంచు ఉండని ఉత్తరాఖండ్ ప్రాంతాలలో జనాభా లెక్కింపు షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం ముందుగానే చేపట్టింది.
ద్విచక్ర వాహనాలను బైక్ ట్యాక్సీలుగా వినియోగించుకోవచ్చనే కేంద్ర ప్రతిపాదనలపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్, గిగ్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ విధానాలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషీ విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని అంటూ ముఖ్యంగా ఎంతో కీలకమైన విద్య విషయంలో �
రాఖీ పండుగ వేళ నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ దవాఖానలో విషాదకర ఘటన చోటుచేసుకున్న ది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు శుక్రవారం దవాఖాన ఎదుట నిరసన తెలిపారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు గడచినప్పటికీ ఇంకా లక్షలాది మంది ప్రజలు విద్యుత్తు సదుపాయానికి నోచుకోని దుస్థితిలో ఉన్నారు. పార్లమెంట్లో గిరిజన మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం
ఇటీవలే ముగిసిన వర్షాకాల సమావేశాల్లో విపక్షాల గలభా మధ్య కేంద్ర ప్రభుత్వం హడావుడిగా చుట్టబెట్టిన బిల్లుల్లో గనుల చట్టం సవరణకు సంబంధించిన బిల్లు కూడా ఉన్నది. ఈ సవరణను మామూలు సవరణగా చూడటానికి వీల్లేదు. అది
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో ‘మెటా’ను కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా వేదికలకు ‘సేఫ్ హార్బర్' లభించదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి దేశప్రజలకు తలా పదిహేను లక్షలు పంచుతామని చెప్పిన బీజేపీ సర్కార్ ఆ హామీని గాలికి వదిలేసి సుమారు 12 సంవత్సరాలైంది.