ఉమ్మడి రాష్ట్రంలో చదువుల జిల్లాగా పేరొందిన నల్లగొండ ఇప్పుడు వెనుకబడిపోతుంది. ఆ జిల్లాలో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు చేరేవారు లేక వెలవెలబోతున్నాయి.
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు బిల్లును వ్యతిరేకించడంతో పాటు, పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రైతులు రెండు గంటల పాటు రైలు రోకో నిర్వహించారు.
ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడు బిగించే.. ప్రైవేట్ డిస్కంలకు రెడ్కార్పెట్ పరిచే కొత్త విద్యుత్తు చట్టానికి కాంగ్రెస్ సర్కారు పరోక్షంగా మద్దతునిస్తున్నది. బీజేపీ తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టానికి కాంగ్�
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ని తప్పనిసరిగా ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలకు జారీచేసిన ఆదేశాలపై కేంద్రం వెనక్కు తగ్గింది.
దేశం విడిచి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15 మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు సుమారు రూ.58 వేల కోట్లు ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వోద్యోగులు 8వ వేతన సంఘం గురించి తీవ్రంగా చర్చిస్తున్న సమయంలో, బేసిక్ పేలో డీఏ, డీఆర్లను విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు లిఖితపూర్�
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన జీఎస్టీ వసూళ్లకు బ్రేక్పడింది. గత నెలకుగాను రూ.1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జీఎస్టీ రే
దివ్యాంగుల గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం కఠినమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు చెప్పింది. అంగ వైకల్యాలు, అరుదైన జన్యుపరమైన లోపాలు గల వ్యక్తులను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట�
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై సింగరేణి కార్మికులు, జేఏసీ నాయకులు కన్నెర్ర చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవా రం సింగరేణి వ్�