రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులకు భూసేకరణ కష్టాలు తప్పడంలేదు. భూ సేకరణ తీవ్ర జాప్యం కావడంతో కీలక ప్రాజెక్టులు ముందుకు సాగ�
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు అయిదేండ్లలో అయిదు రెట్లు పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు రూ.550 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆయన పర్యటనలకు ఖర్చు పెట్టారు.
దేశంలోని ప్రతి రోడ్డుపై పాదచారుల కోసం ప్రత్యేక మార్గం ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ రోడ్డు ప్రమాదం కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు అదనపు సొలిసిటర్ జనరల్ క�
మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం 2019-2020 సంవత్సరంలో ఖేల్ ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించ�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గడిచిన నెలకుగాను రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.83 లక్షల కోట్లతో పోలిస్తే 15.4
కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రావాల్సిన నిధుల్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు, విడుదల ప్రక్రియలో తెలం�
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగంలోనే పూర్తిస్థాయిలో దానిని నిర్వహించాలని, ఫ్యాక్టరీలో 90 శాతం మేరకు ఉద్యోగ, ఉపాధి అ�
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చేస్తున్నది. 543 లోక్సభ సీట్లను 824-850కి పెంచుతామని చెప్తున్నది. కానీ లోక్సభ సీట్లను పెద్దఎత్తున పెంచడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని అనిప
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారత విద్యార్థి ఉద్యమానికి ఒక ము ఖ్యమైన రాజకీయ విజయం. అయితే ఆయన రాజీనామా లేఖలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తున్నది. పరిపాలనా వైఫల్యాన్ని అంగీకరించిన చర్�
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ అమలును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నది. కానీ ప్రాజెక్టుపై వివిధ రాష్ర్టాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులు, కార్మిక సంఘాల అభ్యంతరాలతో కొన్�
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఎన్నో పరిశ్రమలను, మరెన్నో రంగాలను కుదేలు చేస్తున్నది. ఇండ్ల దగ్గర్నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్దాకా ఖరీదెక్కుతున్నాయి.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు కేంద్రం అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలకు ‘ఒక అధికారికి ఒకే అధికారిక వాహనం’ అనే నిబంధనను అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసి
రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మూడునెలల బియ్యం పంపిణీ చేయనుంది. 2025 జూన్లో జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం, అలాగే 2026 ఏప్రిల్ నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం పంపిణీ చేసింది. ఇప్పుడు ఆగస్టు న�