పత్తి కొనుగోలు నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేయనున్నదా? అందుకే బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోత పెడుతున్నదా? అంటే అవుననే సమాధానాలు
ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈ బడ్జెట్లో. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు �
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�
తొమ్మిదేండ్లుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం మరోమారు అదే పంథాను ఎంచుకుంది. మోదీ సర్కారు బుధవారం ప్రవేశ పెట్టిన చివరి, పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రజలను తీవ్ర నిరాశ పర్చింది.
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉండనున్నది?
దేశ సర్వముఖాభివృద్ధి కోసం 1950లో ‘పంచ’వర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. కానీ జాతి సంపదను కార్పొరేట్లకు, తన అనుయాయులకు దోచి పెట్టేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘పంచే’వర్ష ప్రణాళికకు పరోక్షంగా శ్రీ
గిరిజనుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ ధర్మానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరక�