నూతన విద్యావిధానం ప్రకారం ఉపాధ్యాయులందరికీ తప్పకుండా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొని వచ్చింది.
నీట్ పేపర్ లీకేజీపై గళమెత్తిన విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపులకు దిగినట్టు తెలుస్తున్నది. డిమాండ్లకు ఒప్పుకొన్నట్టు ఒకవైపు హామీ ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను టార్గ�
దాదాపు 576 మంది వ్యక్తులు 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్లలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని ప్రకటించారని, ఇది గత ఐదేండ్లలో నాలుగు రెట్ల పెరుగుదల అని సోమవారం ప్రభు
యువత ఐక్యంగా పోరాడితే ఫలితం ఉంటుందని, ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్లో రోజూ ఏదో ఒక సమస్యపై వివిధ పార్టీలు, సంఘాలు ధర్నా చేస్తుంటాయి. కానీ వాటిని పాలకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు జెన్ జీ చేసిన ఉద్యమం యావత్తు కేంద్ర ప్రభుత్వాన�
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల భవిష్యత్తు నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని సంబంధిత అధికారులను నీటిపారుదలశ
గ్రామ పంచాయతీల్లో పరిపాలనను బలోపేతం చేయడం, మెరుగైన సేవలు అందించడం, డిజిటల్ పాలనను ప్రోత్సహించేందుకు పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ)ను అమలు చేస్తున్నట్టు కేంద్ర గ�
ఈక్విటీల్లో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడంలో భాగంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను(ఎల్టీసీజీ)ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.
భారత కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ఆరోపించారు.
పర్యావరణ కార్యకర్త వాంగ్చుక్ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఢిల్లీ హైకోర్ట్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య నివేదిక ప్రకారం అవసరమైన జోక్యం చేసుకోవాలని క
పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్కు మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఓటీటీ ప్లాట్ఫామ్లపై ప్రసారమయ్యే కంటెంట్పై నియంత్రణ తీసుకువచ్చే దిశగా కేంద్రం యోచిస్తోంది. ఇంతవరకూ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకే పరిమితమైన సెన్సార్ బోర్టు నిబంధనలు ఇకపై ఓటీటీ కంటెంట్కు కూడా వర
దేశవ్యాప్తం గా ప్రతి కులానికీ ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ను కేటాయించి, తదనుగుణంగా జనగణన నిర్వహించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు కేంద్ర ప్రభుత్�
దేశంలోని ప్రజలకు ప్రభుత్వం ఇండియన్ సిటిజన్ కార్డులు జారీ చేయాలి. ఆ కార్డు ద్వారానే ఓటు హక్కును, పౌరసత్వ గుర్తింపును కలిగించాలి. లేకపోతే ప్రజలు తమ వద్ద ఉన్న వివిధ కార్డులను తాయెత్తుల్లా వేలాడదీసుకొని త
సమస్యను మించిన చిక్కులు తెస్తే ఏమవుతుంది? ప్రస్తుతం ఇథనాల్ సమస్య అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. పెట్రోల్ కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్రం పంటల ఆధారిత ఇథనాల్ను ముందుకు తెచ్చింది.