గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆనవాయితీ ప్రకారం 2026 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపి�
కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లకు ప్రాసిక్యూషన్ నుంచి జీవిత కాలం రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
కాళేశ్వరాన్ని కేసీఆర్ పూర్తి చేసి పాలమూరును నిర్లక్ష్యం చేసినారని, 27 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వకుండా వదిలిపెట్టేశారని, ఒక్క ఎకరానికి నీరివ్వలేదని, కేసీఆర్ హయాంలోనే పాలమూరు డీపీఆర్ వాపస్ వ
మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.
లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు రోమియో-జూలియట్ క్లాజ్ను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది.
దేశంలో గత ఆరు నెలలుగా ప్రమాదాల సంఖ్య పెరుగడంతో స్లీపర్ బస్సుల భద్రతా నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకున్న ప్రమాదాల కారణంగా 145 మంది అసువులు బాశారు.
ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడం దుర్మార్గంమైన చర్యని, కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజల కోసమా అదానీ, అంబానీలాంటి కుబేరుల కోసమా తేల్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూన�
రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నిర్ణయం కాదా? మరి ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? సర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయం వెనుక ఈసీఐ లేదన్న విషయం సమాచ
KCR | బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ అధినేత కేసీఆర్ ఎవరి పేరూ ఎత్తకుండానే చెడుగుడు ఆడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.
మనదేశంలో ఏఐ, చాట్ జీపీటీ టెక్నాలజీ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడటం అత్యంత ప్రమాదకరమని కేంద్రం తాజాగా పేర్కొన్నది.
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీర్లకు రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 10 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవ�