తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ల క్ష్యం, కాంగ్రెస్ వైఫల్యానికి కేంద్ర బడ్జెట్ మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్య
KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి వచ్చింది గుండుసున్నానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రబడ్జెట్పై ఆదివారం ప్రకటనలో స్పందించారు.
వైద్యరంగానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మొండిచెయ్యి చూపింది. మొత్తం జాతీయ వ్యయంలో కేవలం 1.96శాతమే కేటాయించింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో 75% ఎన్సీడీ(నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల) కారణంగా సం�
కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటిహక్కులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు గోదా
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆనవాయితీ ప్రకారం 2026 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపి�
కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లకు ప్రాసిక్యూషన్ నుంచి జీవిత కాలం రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
కాళేశ్వరాన్ని కేసీఆర్ పూర్తి చేసి పాలమూరును నిర్లక్ష్యం చేసినారని, 27 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వకుండా వదిలిపెట్టేశారని, ఒక్క ఎకరానికి నీరివ్వలేదని, కేసీఆర్ హయాంలోనే పాలమూరు డీపీఆర్ వాపస్ వ
మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.
లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు రోమియో-జూలియట్ క్లాజ్ను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది.
దేశంలో గత ఆరు నెలలుగా ప్రమాదాల సంఖ్య పెరుగడంతో స్లీపర్ బస్సుల భద్రతా నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకున్న ప్రమాదాల కారణంగా 145 మంది అసువులు బాశారు.