కేంద్రంలోని ఎన్డీయే పాలనలో ధరాఘాతంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో మోదీ సర్కారు వైఫల్యం.. సామాన్యుడి బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నది.
బీడీలపై ఉన్న జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చౌకైన బీడీల వల్ల వాటి వినియోగం పెరుగుతుందని.. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల్లో ఇది పెరిగి ద�
జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు దేశంలో కరెంటు కష్టాలకు దారితీయనున్నాయా? విద్యుదుత్పత్తి ఖర్చులు పెరిగి సామాన్యుల దగ్గర్నుంచి వ్యాపార-పారిశ్రామిక, వ్యవసాయ రంగాలదాకా చార్జీల భారం పడను�
‘ఆర్ఆర్ ట్యాక్స్' అంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా సంస్కరణలు భారత క్రికెట్ అభిమానులకు షాకిచ్చాయి. ప్రస్తుతమున్న 12%, 28% స్లాబులను ఎత్తేసి వాటి స్థానంలో రెండు (5, 18 శాతం) స్లాబ్స్ను మాత్రమే ఉంచి�
తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శివశంకర్ను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఏపీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా మాదిరిగా భారత్ కూడా ఒక సరిహద్దు గోడను నిర్మించాలనుకుంటున్నదా? అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.
Congress Leaders | యూరియా కొరతలపై తెలంగాణ రైతాంగం నిజానిజాలను, వాస్తవాలను గమనిస్తోందని కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల స్టీరింగ్ కమిటీ సభ్యులు అన్నారు. రాష్ట్రాలకు సరిపడా యూరియా సరఫరా చేయలేని కేంద్ర ప్రభుత్వం
బ్యాంకుల నుంచి మొదటిసారి రుణాన్ని తీసుకునేవారికి ‘సిబిల్ స్కోర్' తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. క్రెడిట్ స్కోర్ తక్కువ లేదా జీరో ఉందన్న కారణంతో, బ్యాంకు రుణాన్ని తొలిస�
రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ..హైదరాబాద్లో రూ.642 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన 1.2 గిగావాట్ల సోలార్ సెల్ లైన్లో ఉత్పత్తిని ప్రారంభించింది.
నా తెలంగాణ ప్రజలారా! సమస్త ఉద్యోగ, రైతు సోదరులారా.. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. 1956 నుంచి 2014 దాకా మనకు హక్కుగా దక్కాల్సిన ఉద్యోగాలు, నిధులు ఇవ్వక, సేద్యం కోసం నీళ్లు ఇవ్వక మన రైతాంగాన్ని అప్పటి ఆంధ్ర పాలక�
New Car | చిన్న కార్ల ధరలు మరింత తగ్గనున్నాయి. కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండటమే ఇందుకు కారణమని హెచ్ఎస్బీసీ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.