ప్రైవేట్ కొరియర్ సర్వీస్లతో పోటీ పడేందుకు భారత తపాల శాఖ సిద్ధమవుతున్నది. 24 గంటలు, 48 గంటల డెలివరీ సమయపాలనతో ఉత్తరాలు, పార్సిల్స్ డెలివరీ చేసే హామీ ఆధారిత సేవను ప్రారంభిస్తామని కేంద్ర సమాచార మంత్రి జ్య�
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టనున్నది. జనగణన-2027 మొదటి దశకు సంబంధించిన ముందస్తు పరీక్షను వచ్చే నెల 10 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించింది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలు, అలసత్వంతో దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. ఐటీ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఎన్డీయే ప్రభుత్వం పెడుతున్న కొత్త కొర్రీలతో పింఛన్దారులు లబోదిబోమంటున్న
విద్యారంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచే విద్యార్థులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని పాఠశాలలో తప్పనిసరిగా చేర్చాలని విద్యా మం�
చిన్న మొత్తాలపై వడ్డీరేటును మరోసారి యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 1 నుంచి మూడు నెలల పాటు ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లు కొనసాగనున్నాయని తెలిపింది.
ఎన్పీఎస్ కింద పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)కి మారాలని భావించే వారికి నవంబర్ 30 వరకు గడువును కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన 70% వాటా సాధిస్తామని, ఆ దిశగానే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.