జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గడిచిన నెలకుగాను రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.83 లక్షల కోట్లతో పోలిస్తే 15.4
కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రావాల్సిన నిధుల్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు, విడుదల ప్రక్రియలో తెలం�
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగంలోనే పూర్తిస్థాయిలో దానిని నిర్వహించాలని, ఫ్యాక్టరీలో 90 శాతం మేరకు ఉద్యోగ, ఉపాధి అ�
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చేస్తున్నది. 543 లోక్సభ సీట్లను 824-850కి పెంచుతామని చెప్తున్నది. కానీ లోక్సభ సీట్లను పెద్దఎత్తున పెంచడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని అనిప
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారత విద్యార్థి ఉద్యమానికి ఒక ము ఖ్యమైన రాజకీయ విజయం. అయితే ఆయన రాజీనామా లేఖలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తున్నది. పరిపాలనా వైఫల్యాన్ని అంగీకరించిన చర్�
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ అమలును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నది. కానీ ప్రాజెక్టుపై వివిధ రాష్ర్టాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులు, కార్మిక సంఘాల అభ్యంతరాలతో కొన్�
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఎన్నో పరిశ్రమలను, మరెన్నో రంగాలను కుదేలు చేస్తున్నది. ఇండ్ల దగ్గర్నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్దాకా ఖరీదెక్కుతున్నాయి.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు కేంద్రం అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలకు ‘ఒక అధికారికి ఒకే అధికారిక వాహనం’ అనే నిబంధనను అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసి
రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మూడునెలల బియ్యం పంపిణీ చేయనుంది. 2025 జూన్లో జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం, అలాగే 2026 ఏప్రిల్ నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం పంపిణీ చేసింది. ఇప్పుడు ఆగస్టు న�
నూతన విద్యావిధానం ప్రకారం ఉపాధ్యాయులందరికీ తప్పకుండా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొని వచ్చింది.
నీట్ పేపర్ లీకేజీపై గళమెత్తిన విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపులకు దిగినట్టు తెలుస్తున్నది. డిమాండ్లకు ఒప్పుకొన్నట్టు ఒకవైపు హామీ ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను టార్గ�
దాదాపు 576 మంది వ్యక్తులు 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్లలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని ప్రకటించారని, ఇది గత ఐదేండ్లలో నాలుగు రెట్ల పెరుగుదల అని సోమవారం ప్రభు
యువత ఐక్యంగా పోరాడితే ఫలితం ఉంటుందని, ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్లో రోజూ ఏదో ఒక సమస్యపై వివిధ పార్టీలు, సంఘాలు ధర్నా చేస్తుంటాయి. కానీ వాటిని పాలకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు జెన్ జీ చేసిన ఉద్యమం యావత్తు కేంద్ర ప్రభుత్వాన�
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల భవిష్యత్తు నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని సంబంధిత అధికారులను నీటిపారుదలశ