Regional Ring Road | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి టెండర్లు పిలిచి 8 నెలలు గడుస్తున్నా ఆ ప్రాజెక్టుపై పడిన పీటముడి వీడటంలేదు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత మంత్రి కోమటిరెడ్డ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు లొంగిపోయిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గత ఏప్రిల్లో ట్రంప్ చేసిన సుంక
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని కేంద్రం శనివారం విడుదల చేసింది. వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మీట నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి
పాకిస్థాన్తో మిలిటరీ ఆపరేషన్ విజయవంతంగా జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘జాతీయ విద్యా విధానం-2020’ పేరుతో పాఠశాల విద్య, ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్య, సాంకేతిక వృత్తి విద్యల వరకు అనేక మార్పులను సూచిస్తూ కొత్త విధానాలను రూపొందిస్తున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం అల్పాదాయ వర్గాలవారిపై తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ పన్ను రూపంలో వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం దక్కుతున్నది.
పగ్గాలు చేపట్టింది మొదలు విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ అమితాసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. దీంతో ఆయన విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయమూ అంతకంతకూ పెరిగిపోతుండటం విమర్శలకు దారి తీస్తున్నద
విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్న వైద్య కోర్సుల గుర్తింపునకు దరఖాస్తు ఫీజును 10వేల డాలర్లుగా (సుమారు రూ.8.7లక్షలు) ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఖరారు చేసింది.
Employees | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. సంవత్సరంలో 30 రోజులు అదనంగా సెలవులు తీసుకోవచ్చని చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్ట్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఉద్యోగులు
బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి అవలంబిస్తున్న వైఖరి అనుమానాస్పదంగా ఉన్నది. తన నిబద్ధతను చాటుకోవడంలో ఏనాడూ సఫలం కాలేదు. పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరొకటి.
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు మరోసారి పోరుబాట పట్టారు. మోదీ సర్కారు సాగిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ తదితర సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ఒక సరికొత్త ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం సోమవారం లోక్సభలో వెల్లడించింది.