కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించింది. చికిత్సాపరమైన సమర్థన లేకపోవడం, వాటి వల్ల కలిగే ముప్పులతో పోలిస్తే వాటిని నిరంతరం వాడటం వల్ల ఒనగూరే ప�
నీట్ (యూజీ) 2026 పునః పరీక్షకు ముందు పరీక్ష పత్రాల లీక్ ప్రయత్నాలను అడ్డుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్లో టెలిగ్రామ్ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ను జూన్ 22 వరకు నిలిపివేసింది. నేషనల్ టె�
KTR | యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు మెట్రో ఫేజ్-2కు అనుమతి ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
దేశంలో క్యాన్సర్ ఔషధాల కొరతను నివారించడంలో చేతులెత్తేసిన కేంద్రప్రభుత్వం.. పేద, మధ్యతరగతి క్యాన్సర్ రోగులకు పిడుగులాంటి వార్తను చెప్పింది. క్యాన్సర్ చికిత్సకు వాడే కీలకమైన ఔషధాల ధరలను 50 శాతం మేర పెం�
Driving License | దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు పెద్ద ఉపశమనం లభించనున్నది. డ్రైవింగ్ లైసెన్సుల చెల్లుబాటు కాలాన్ని ప్రస్తుత 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను క
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి దశపై వచ్చే నెలలో సంతకాలు జరిగే అవకాశం ఉన్నదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ప్రకటించారు.
న్యూస్ పేపర్లపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ల ఎడిటర్ల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐఎన్ఈసీ వార్షిక సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగిం�
దేశంలోనే నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని స�
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాలను తగ్గించింది. లీటర్ పెట్రోల్పై రూ.3 నుంచి రూ.1.5కి తగ్గించారు. అలాగే లీటర్ డీజిల్ మీద రూ.16.5 నుంచి రూ.13.5కు కేంద్రం తగ్గించింది.
ఒకే ఇంటిలో ఒకటి కన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలకు కేంద్రం షాకిచ్చింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ప్రతిష్ఠంభనతో ఎల్పీజీ దిగుమతి గణనీయంగా తగ్గిపోయిన క్రమంలో