Labour Codes | నాలుగు లేబర్కోడ్స్ను రద్దు చేయాలని ఈ నెల 9న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదా�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణపై కోపం ఇంకా చల్లారనట్టుంది. అన్ని రంగాల్లో ఆగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు ప్రజలు, రైతులకు సవాల్గా మారుతున్నాయి. అకాల, భారీ వర్షాలు సైతం పంటలను దెబ్బతీస్తూ రైతులకు తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నాయి.
రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో(ఆర్ అండ్ డీ) ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూ.1 లక్ష కోట్ల మూల నిధితో రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) స్కీముకు కేంద్ర క్యాబినెట్ మంగ�
రైల్వే టికెట్ ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించక పోయినా రైల్వే ఉన్నతాధికారి ఒకరు దీనిని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులపై పెరిగిన చార్జీల భారం జూలై 1 నుంచి అ�
ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల బంద్ పిలుపు నేపథ్యంలో ములుగులోని ఏజెన్సీ ప్రాంతం నిర్మానుష్యంగ�
పాఠశాల విద్య పనితీరులో తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది. మొత్తం 1,000 మార్కులకు రాష్ట్రం కేవలం 511.9 మార్కులనే సాధించింది. 11-20 శాతంలోపు స్కోర్నే సాధించి, మరో 18 రాష్ర్టాల సరసన నిలిచింది. ఈ విషయం 2023- 24 సంవత్సరం ఫెర్ఫార్�
జాతీయ జనాభా లెక్కల సేకరణను(సెన్సస్) బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ రహస్య అజెండాతో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియను చేపడుతోందని తమిళనాడు సీఎం, డీ�
తాజా ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగానే ఉన్నదన్న సంకేతాలను ఇస్తుండటం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను అధికారికంగా విడుదల చేసిన జీడీపీ గణాం�