‘ఆపరేషన్ కగార్' కాల్పుల విరమణను కోరుతూ మావోయిస్టు పార్టీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనకు భిన్నంగా ఇప్పుడు కొన్ని కొత్త ప్రతిపాదనలు ముందుకువచ్చాయి. ‘శాంతి చర్చల కో ఆర్డినేషన్ కమిటీ’ పేర
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఛత్తీస్గఢ్ సహా ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న రక్తపాతాన్ని ఆపేందుకు కృషిచేయాలని, శాంతి చర్చలకు నేతృత్వం వహించాలని,
తద్వారా ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధాన్ని ఆ�
పాకిస్థాన్తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలోని చమురు, గ్యాస్ నిల్వలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్ర జలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు
మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్) కింద మిర్చి క్వింటాల్ ధర రూ.10,374గా నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాలు 50:50 నిధులను పంచుకుంటాయి.
రోడ్డు ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోట�
నిరుపేదలకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యేలా కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై నిబంధనలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నది. పీఎంఏవై (అర్బన్), పీఎంఏవై (గ్
మహిళా సాధికారతే మా లక్ష్యం అంటూ గద్దెనెక్కిన పాలకులు.. అధికారంలోకి రాగానే ఆ విషయాన్నే మర్చిపోతున్నారు. దేశంలో మహిళా ఆంత్రప్రెన్యూర్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లే ఇందుకు సజీవ సాక్ష్యం.
ఆపరేషన్ కగార్ను కేం ద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ కోరారు. కగార్ పేరుతో గిరిజనుల ఊచకోత తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతూ “ కేం ద్ర ప్రభుత్వం ఆపరేషన్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి కేంద్ర సర్కారు గండికొట్టింది. పని దినాలకు భారీగా కోతపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5 కోట్ల పని దినాలనే మంజూరు చేసింది. గత సంవత్సరం కంటే కోటిన్నర
కేంద్ర ప్రభుత్వానికి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరికలు జారీ చేశారు. చిరకాలంగా పెండింగ్లో ఉన్న కమీషన్, ఇతర డిమాండ్లను రానున్న మూడు నెలల్లోగా పరిష్కరించకపోతే దేశ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుత�
తెలంగాణ రాష్ట్ర సాధనలో చిరస్మరణీయమైన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ డెబ్బయి ఒక్కేండ్ల బక్కపలుచని నాయకుడిది నాలుగు దశాబ్దాలకు పైగా విరామమెరుగని రాజకీయ చరిత్ర. విశాలాంధ్రలో తెలంగాణకు జరిగిన అన్యాయాల�
కేంద్రం రూపొందించిన జాతీయ విద్యావిధానం తెలంగాణ అస్థిత్వానికి గొడ్డలిపెట్టు లాంటిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బషీర్బాగ్లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అ�
Toll Fee | రహదారులపై టోల్ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని ప�
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో �