పశుబీమా పథకం నిలిచిపోవడంతో పాడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు ప్రకృతి విపత్తులు, అనారోగ్యంతో మృత్యువాతపడితే పాడి రైతులు ఈ బీమాతో ఉపశమనంపొందేవారు.
పేదలను కొట్టి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు అన్నారు. గ్యాస్ సిలిండర్ పై పెంచిన రూ.50 తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధిర �
కేసీఆర్ జమానాలో ఆర్థిక రంగంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. జీఎస్డీపీ వృద్ధిరేటులో మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా మారింది. అయితే, ఇదంతా గతం. 15 నెలల
మీ నెత్తిపై రూ. 1.27 లక్షల అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అంత పెద్దమొత్తంలో అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 185.27 లక్షల కోట్ల అప్పులు చేసింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. గడచిన నాలుగేండ్లలో �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల అమల్లోకి తీసుకువస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల ప్రభావం భారతదేశ ఎగుమతులపై ఏ రకంగా ఉంటుందన్న విషయమై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, త్వరలోనే అమెరికాతో ఖరారయ్యే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కింద
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ గత పదేండ్లుగా రిలయన్స్ జియోకి బిల్లు వేయనందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1,757.56 కోట్ల నష్టం వచ్చిందని కాగ్ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వపు కొత్త బడ్జెట్(2025-26) నేటి నుంచి అమల్లోకి రానుంది. బడ్జెట్లో పేర్కొన్న ఆదాయపన్ను కొత్త శ్లాబులు, మినహాయింపులు, యూపీఐ రూల్స్, ఇతర నిబంధనలూ ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.
ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తకాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆచి
ఏటీఎంల నుంచి నెలవారీ పరిమితికి మించి జరిపే నగదు ఉపసంహరణలపై చార్జీలు విధించేందుకు బ్యాంకులను అనుమతిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు.
మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) మరో ఆరు నెలలపాటు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిని ఈ చట్టం న
జాతీయ భద్రత, సమగ్రతలకు విఘాతం కలిగించే కేసులలో రాష్ర్టాల అనుమతి అవసరం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేసేలా అధికారాలను కల్పించే ఓ ప్రత్యేక చట్టాన్ని చేయాలని పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇప్పటివరకూ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పూట గడవడమే కష్టంగా ఉన్నదని ప్రచారం చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదలు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అనేక వ