మనదేశంలోని చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచి. అధికారం అంతా భర్తలు లేదా తండ్రులదే. ఇలా పరోక్షంగా పెత్తనం చేస్తూ, మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న పురుషులపై జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పా�
వరంగల్ జిల్లా మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ ఇచ్చింది
జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన చేసి దక్షిణాది రాష్ర్టాలను శిక్షించొద్దని, అలా చేస్తే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలొగ్గినట్టే కనిపిస్తున్నది. తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలను వేస్తున్న దేశాలకు ప్రతీకార సుంకాలు తప్పవని
ప్రజలకు హామీలిచ్చే ముందు కేంద్రా న్ని అడిగే ఇచ్చారా? అంటూ సీఎం రేవంత్రెడ్డిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.
ప్రపంచీకరణ నేపథ్యంలో విద్య వ్యాపార వస్తువుగా మారిపోయి అతిపెద్ద వ్యాపార పరిశ్రమగా రూపాంతరం చెందింది. మొదట్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల పేరుతో కొందరు వ్యాపారస్తులు విద్యా సంబంధమైన సేవలను తమ దుకాణాల ద్వ�
Union Budget | ఈ నెల 19న మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష కమ్యూనిస్టు పార్టీల నాయకులు సంయుక్తంగా ప�
అమెరికా నుంచి తిరిగి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలు దిగడానికి పంజాబ్ను ఎంచుకోవడంపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా కేంద్ర ప్ర�
పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించడంతోసహా వివిధ డిమాండ్లపై రైతుల ప్రతినిధులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలోని కేంద్ర బృందం మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి.
జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు, ఎన్నికల సందర్భంగా నల్ల ధనాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిదిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వా