స్థానిక కేబుల్ టీవీ ఆపరేటర్ల రిజిస్ట్రేషన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. రిజిస్ట్రేషన్ అధికారాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖకు అప్పగించడంతోపాటు స్థానిక కేబుల్ టీవీ ఆపరేటర్ల(ఎల్సీఓలు)రిజ�
నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో..బోగీలను తీసుకొచ్చేందుకు అ�
కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు 60 శాతానికి పెరిగాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు.
మెడికల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉండకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. సమస్య పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
‘నీట్-యూజీ’ పరీక్ష నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటుచేసిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అమలుజేయబోతున్నట్టు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది.
రెండు పంట బీమా పథకాల గడువును కేంద్రం మరో ఏడాది పొడిగించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై), పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంట బీమా పథకం(ఆర్డబ్ల్యూబీసీఐఎస్)ను 2025-26 సంవత్సరానికి పొడిగించా�
2009 విద్యాహక్కు చట్టాన్ని సవరించిన కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసింది. తద్వారా 5వ, 8వ తరగతి విద్యార్థులకు డిటెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. టీఆర్ సుబ్రమణియ�