కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కడానికి సన్నద్ధమయ్యారు.
Lpg Cylinder Price Hike | వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. కమర్షియల్ సిలిండర్పై రూ.16.50 పెంచుతూ చమురు సంస్థలు ఆదివారం నిర్ణయించాయి.
విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు మూడేండ్లకొకసారి కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పరీక్ష పేరును కేంద్రం మార్చింది.
కేంద్రప్రభుత్వం దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. అత్యంత కీలకమైన ఈ వర్సిటీల్లోని పోస్టులను భర్తీచేయడం లేదు. అక్టోబర్ వరకు జాతీయంగా 5,182 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం �
పాన్ కార్డులను పూర్తిగా డిజిటలీకరణ చేయాలని, ప్రతి పాన్ కార్డుకు క్యూఆర్ కోడ్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,435 కోట్లతో చేపట్టనున్న పాన్ 2.0 ప్రాజెక్టుకు సోమవారం కేంద్ర క్యాబ�
రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లకు కేంద్రం ఇవ్వాల్సిన సబ్సిడీ నిలిచిపోయింది. ఏడాది దాటినా సబ్సిడీ విడుదల చేయకపోవటంతో రూ.30కోట్ల వరకు కేంద్రం బాకీపడింది. దీంతో సోలార్ ఇంటిగ్రేటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొ�
దేశ ఆర్థిక వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో పడిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెప్తుండటం గమనార్హం. గతంతో పోల్చితే ఈసారి జీడీపీ గణాంకాలు తగ్గే అవకాశాలున్న�
దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను 28కి కుదించేందుకు గాను కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 4న గ్రామీణ బ్యాంక్ చైర్మన్లకు, వాటి స్పాన్సర్ బ్యాంక్ల ఎండీలకు ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేసింది. ఒక రాష్ర్టానిక
లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు 65 ఏండ్ల క్రితం తీసుకొచ్చిన పాత చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దాని స్థానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణం�
జనగణనకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళలకు చట్టసభల్లో మూడవ వంతు స్థానాల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను 848కి పెంచ�
విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాస్(నేషనల్ అచీవ్మెంట్ సర్వే) ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎఫెక్ట్ పడుతున్నది. కుటుంబ సర్వే కోస
రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలతోపాటు వారి ఆస్తులు, ఇంటి పన్నులు తదితర వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఇంటింటికీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేయబోతున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం �