ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తికి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ధర చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి పత్తి చాలా నాణ్యమైనదని
పత్తికి కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా మద్దతు ధర చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. వన్ నేషన్.. వన్ ట్యాక్స్, ఒకే దేశం.. ఒకే ఎలక్షన్, ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డ్, వ�
దామగుండం అడవుల్లో ఏర్పాటు చేస్తున్న వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రంతో మూసీ నది ప్రమాదంలో పడనున్నది. రాడార్ కేంద్రం మూసీ నదికి మారణశాసనంగా మారుతుందని, ఆదిలోనే ఆ నది అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణ
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పల
Union Cabinet Decisions | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, రైతులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3శాతం డీఏను పెంచనున్నట్లు ప్రకటించింది. 2025-26 రబీలో ఆరు పంటలకు కనీస మద్దతు ధరన�
రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించ�
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో నిర్దిష్ట రీతిలో పెట్టుబడులు పెట్టి, పూర్తి కాలవ్యవధి ఆగితే కోటి రూపాయలకుపైగానే అందుకోవచ్చు. పీపీఎఫ్.. కేంద్ర ప్రభుత్వం అందించే పథకం కావడంతో ఇదో సురక్షిత పెట్టు
పండుగల వేళ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరుగుతుండటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. క�
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద కష్టమే వచ్చిపడింది. డిపాజిట్లు లేక ద్రవ్యలభ్యత కరువైపోయింది మరి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన పరిశోధనాత్మక నివేదిక.. భారతీ�
ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాసూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఎంపీసీఎల్) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన తీవ్రమైంది. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో గల ఆ కంపెనీ ఎదుట వందలాది మంది ఉద్యోగులు కొన్
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 9 నెలల్లోనే సుమారు 188 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. కాకులు దూరని కారడవిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలిగాయి.
భార్యకు ఇష్టం లేని శృంగారాన్ని (మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి తగిన శిక్ష విధించేందుకు ఇతర చట్టాలు ఉన్నాయని చెప్పింది. మ్యారిటల్ �
లెబనాన్లో ఒకేసారి వందలాది పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలక్ట్రానిక్ పరికరాలు శత్రువుల చేతిలో ఆయుధాలుగా మారే ముప్పు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నెమ్మదించాయి. గత నెలకుగాను రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.