పూర్వం ఓ చక్రవర్తి ఉండేవాడు. తన సామంత రాజ్యాల్లో పాలన ఎలా సాగుతుందో స్వయంగా చూడాలనుకున్నాడు. క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్టు చాటింపు వేయించాడు. దీంతో సామంత రాజులు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. చక�
రక్షణశాఖకు భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నామని, బలోపేతం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నదని తేలిపోయింది. వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమ�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి 9.34 బిలియన్ డాలర్లకు �
ప్రచురణకు సంబంధించిన కార్యకాలపాలు సాగిస్తూ విదేశీ విరాళాలను స్వీకరిస్తున్న ఎన్జీవోలు న్యూస్ లెటర్ని ్రప్రచురించడం సాధ్యపడదని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం వెంటనే జనాభా లెక్కల షెడ్యూల్ విడుదల చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు ఇస్తున్నది. అదే శాస్త్రీయత. కానీ బనకచర్ల విషయంలో మాత్రం చంద్రబాబు సూత్రీకరిస్తున్న వృథాజలాల ఆధారంగా కేంద్రం
ఈ ఏడాదైనా వడ్డీ రేటును పెంచుతారని ఆశించిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులకు నిరాశే ఎదురైంది. 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్వో నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం నోటిఫై చేసింది.
రాష్ట్రానికి కొత్తగా మూడు సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా సహకరిస్తామని పేర్కొన్నారు
వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమేనన్న భావన సర్వత్రా ఉందని, అయితే వక్ఫ్ చ�
AITUC | బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటీష్ పాలనలో స్వతంత్ర పోరాటమునకు ముందు నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి పెట్టుబడి దారు�
దేశంలో కొవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. సింగపూర్, హాంకాంగ్లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆ
ఆకుపచ్చని అడవులు ఎరుపెక్కుతున్నాయ్. గుట్టల నడుమ తుపాకులు గర్జిస్తున్నాయ్. ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు పోరాడుతుంటే.. అసలు మావోయిస్టు అనే మాటే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్�
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పథకం కింద బాధితులకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేస్తారు.