మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి తగ్గించాలని భారతీయ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
పోలవరం ప్రాజెక్టు కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావడం వల్ల భద్రాచలం పట్టణంతోపాటు పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరిగిందని సీపీఎం రాజ్యసభ ఫ్లోర్లీడర్ జాన్ బిట్రాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం సామాన్యులకు సైతం భారీ ఊరట లభించబోతున్నది. ఈ నిర్ణయంతో పలు రకాల ఉత్పత్తుల ధరలు తగ్గనుండటంతోపాటు బీమా పాలసీల ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిప�
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తమిళనాడు సీఎం స్టాలిన్.. మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. కేంద్రం రాష్ర్టాల హక్కులను లాక్కుంటున్నదని ఆరోపిస్తూ, రాష్ర్టాలకు అధికారాలు, ఆర్థిక స్వయంప్రతిపత్తిని
దేశంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సూచికగా ఉండే వాణిజ్య లోటు గత నెలలో ఏకంగా 8 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో భారత వాణిజ�
Regional Ring Road | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి టెండర్లు పిలిచి 8 నెలలు గడుస్తున్నా ఆ ప్రాజెక్టుపై పడిన పీటముడి వీడటంలేదు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత మంత్రి కోమటిరెడ్డ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు లొంగిపోయిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గత ఏప్రిల్లో ట్రంప్ చేసిన సుంక
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని కేంద్రం శనివారం విడుదల చేసింది. వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మీట నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి