ఈ-రిక్షాలు, కొన్ని ఎలక్ట్రికల్ వాహనాలు పనిచేయకుండా ఆపేస్తున్న చైనా యాప్లపై కేంద్రం చర్యలకు దిగింది. తక్షణమే ఏడు అప్లికేషన్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ స్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్ల�
వైద్య, ఇంజినీరింగ్ పరీక్షల్లో ప్రవేశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే నిర్వహిస్తున్నారు. అయితే అడ్మిషన్ విధానంలో నీట్, జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలతో పాట�
మెసేజింగ్ యాప్లపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఇటీవలే వాట్సాప్ ‘యూజర్ నేమ్' ఫీచర్పై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇతర మెసేజింగ్ వేదికలైన టెలిగ్రామ్, సిగ్నల్ లపై కూడా కేం�
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్న ప్రయోగమేనని, దీని ప్రభావం వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టమవుతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేంద్రంలో దశాబ్దకాలానికి పైగా చక్రం తిప్పుతున్న బీజేపీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల పేరిట వివాదాలు రాజేస్తున్నది. బీజేపీ హయాంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎ�
భారతదేశ సామాజిక రంగ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ప్రస్తుతం దాదాపు 90 శాతంగా ఉంది. గత దశాబ్ద కాలంగా ఈ వాటాలో పెద్దగా మార్పు లేనప్పటికీ కేంద్రం వాటా మాత్రం గణనీయంగా తగ్గిందని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిట�
భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా పదవీకాలాన్ని కేంద్రం మరో మూడేండ్లు పొడిగించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన గుజరాత్ నుంచి నమ్మకస్తులైన అధిక�
పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది.
ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేశారని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి స్వార్థపూరిత చర్యల వల్ల 22లక్షల మం�
దేశంలోని ఎన్జీవోలు విదేశీ నిధులను అందుకునే, వినియోగించే విధానానికి సంబంధించి కేంద్రం నిబంధనలను కఠినం చేసింది. దీనిలో భాగంగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రూల్స్ 2011కు పలు సవరణలు చేస్తూ
నీట్ యూజీ పేపర్ లీకేజీతో అభాసుపాలై, యుద్ధ వాతావరణంలో రీఎగ్జామ్ నిర్వహించిన కేంద్రం.. పరీక్షలో అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. తన నిర్వహణా వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టుకుంది. నీట్-యూజీ రీ ట
నీట్ రీటెస్ట్ 2026 పరీక్ష ప్రశ్న పత్రం తిరిగి లీకవుతుందేమోనన్న భయం కేంద్రాన్ని వెంటాడుతున్న క్రమంలో ఆదివారం దేశవ్యాప్తంగా, విదేశాల్లోని కొన్ని సెంటర్లలో జరిగే పునః పరీక్షకు అనూహ్య ఏర్పాట్లు చేస్నున్న�