లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. బాధ్యతగా ఒకసారి ఓటరు జాబితాను పరిశీలించాలని, ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాలుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగ�
ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించగానే ‘35 ఏండ్ల నిరీక్షణకు శుభం కార్డు పడింది. ప్రజాస్వామ్యంలో భారత నవనారీ శకం మొదలైంది’ అని అందరూ సంబురపడిపోయారు.
పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలా శ్రావణ్రెడ్డి గురువారం హైదరాబాద్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞత లు తెలిపారు.
‘నోరు మూసుకోండి.. లేదంటే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) మీ ఇంటికి వస్తుంది’.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.. సాక్షాత్తూ నిండు పార్లమెంటులో విపక్ష సభ్యులను మంత్రి బెదిరించిన తీ�
2016 నుంచి దాదాపు 7.5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా అదే సమయంలో 6000 మంది విదేశీయులకు భారత పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.