పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలా శ్రావణ్రెడ్డి గురువారం హైదరాబాద్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞత లు తెలిపారు.
దేశవ్యాప్తంగా మహిళల కు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మీరు దేశంలోని అన్ని పార్టీల నాయకులతో కలిసి పోరాటం చేశారని, ఇది చాలా మంచి పరిణామ మని ఈ సందర్బంగా కొనియాడారు. మహిళా బిల్లుకు సహకరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
– కేశంపేట, సెప్టెంబర్ 21