అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభు త్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనే ఈ రిజర్వేషన్లను అమలుచేయాలని కోరారు.
MLC Kavitha | భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం
దాదాపు 27 ఏండ్ల ఎదురుచూపుల తర్వాత ఆమోదానికి నోచుకున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ బిల్లు విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, వేసిన ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తే అన
Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించగానే ‘35 ఏండ్ల నిరీక్షణకు శుభం కార్డు పడింది. ప్రజాస్వామ్యంలో భారత నవనారీ శకం మొదలైంది’ అని అందరూ సంబురపడిపోయారు.
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, రిజర్వేషన్లపై లండన్లో నిర్వహించే సమావేశంలో కీలకోపన్యాసం చేయాలని ఎమ్మెల్సీ కవితకు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘బ్రిడ్జ్ ఇం డియా’ ఆహ్వానించింది.
Abdul Bari Siddiqui: లిప్స్టక్ పెట్టుకునే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ఆర్జేడీ నేత విమర్శించారు. లిప్స్టిక్ పెట్టుకుని, బేబీ కటింగ్ హెయిర్ స్టయిల్ తో ఉండే ఆడవాళ్లు .. మహిళా రిజర్వ�
మహిళల మూడు దశాబ్దాల కల సాకారమైంది. ఏన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ల బిల్లుపై శుక్రవారం రాజముద్ర పడింది. ఇటీవల పార్లమెంట�
President of India | పార్లమెంట్ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది.
Pawan Khera | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్గాంధీ హయాంలో 1989లోనే రాజ్యసభ ముందుకు వచ్చిందని, నాడు బీజేపీ నేతలు వ్యతిరేకించి ఉండకపోతే ఆ బిల్లుకు అప్పుడే ఆమోదముద్ర పడేదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడ
వడ్డించే వాడు మన వాడైతే కడ బంతిలో ఉన్నా ముక్క పడుతుందనేది సామెత శుద్ధ తప్పని రుజువైంది. ఓబీసీ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా, అం�
నిజామాబాద్ నగరం గులాబీమయమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాత తొలిసారిగా సోమవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మహిళలు, భారత జాగృతి శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగ�