PM Modi | పార్లమెంట్ (Parliament) లో మహిళా రిజర్వేషన్ల బిల్లు (Woman Reservation Bill) కు ఆమోదం కోసం తాము ఎంతగానో ప్రయత్నించామని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. కాంగ్రెస్ (Congress), సమాజ్వాది పార్టీ (Samajwadi Party) లాంటి ప్రతిపక్ష పా�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై మీరు చేసిన ప్రసంగంలో ‘మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలనే పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతున్నది.. ఎంతో మంది మహిళలు ఈ అంశాన్ని న
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం కొత్త రాజకీయ వివాదానికి దారి తీసింది.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విషం చిమ�
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం వేచి చూడకుండా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ డీఎంకే రాజ్యసభలో శనివారం ఒక ప్రై�
Lok Sabha : లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంట్లో ఆమోదం పొందిన పాత బిల్లును అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Delimitation | మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్ను చేపట్టాలన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు బ్యాక్ఫైర్ అయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్లో అవసరమైన మెజారిటీని సాధించలేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ
Delimitation | కేంద్రంలోని బీజేపీ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేయాలనుకొన్న మోదీ-షా ద్వయానికి గట్టి షాక్ తగిలింది.
మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్సభలో వీగిపోయిన క్రమంలో ప్రతిపక్షాల చర్యను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షాలు నిరసనలు చేపట్టనున్నాయి. మహిళా సాధికారతకు ఉద్దేశించిన బిల్లును ప్రతిపక్షాలు ఉద్దేశపూర్�
లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఢిల్లీని తమిళనాడు ఓడించింది: తమిళనాడు పోరాడింది, తమిళనాడు గెలిచింది అని శుక్రవారం స్టాలిన్ ప్రకటించారు.
మహిళలకు 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విరుచుకుప
రాజకీయ పార్టీలతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు వేసి చతికిల పడింది. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చ�