న్యూఢిల్లీ: వివో ఈ ఏడాది చివరినాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ. 1,100 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించింది.
2023లో 10 లక్షల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగానే గ్రేటర్ నోయిడాలో నూతన ప్లాంట్ను నెలకొల్పుతున్నది.