చైనాకు చెందిన వివో.. మరో ఫ్లాగ్షిప్ ఫోన్ను సిద్ధం చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్-6 పేరుతో తీర్చిదిద్దిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఫోన్కు సంబంధించిన వివరాలన�
పిల్లల్లో స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో స్వీడన్ ప్రజారోగ్య సంస్థ కీలక సిఫారసు చేసింది. 13 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పిల్లలకు వ్యక్తిగత స్మార్ట్ఫోన్ ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించింది. స�
ఈ ఉరుకుల పరుగుల కాలంలో, మన చేతిలోని స్మార్ట్ఫోన్ మనల్ని ప్రపంచానికి దగ్గర చేస్తోందో లేదో తెలియదు కానీ, మనశ్శాంతికి మాత్రం దూరం చేస్తోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటిఫికేషన్ల హోరు
ప్రపంచవ్యాప్తంగా జననాల రేట్లు తగ్గుతుండగా.. ఇందుకు ఐఫోన్ కారణం కావచ్చని పలు నూతన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఐఫోన్ను ఆవిష్కరించిన 2007 సంవత్సరం తరువాత ప్రపంచవ్యాప్తంగా పేద, ధనిక దేశాలు అన్న తేడా లేకుండా �
పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లను ఒక చేతితో వాడుతున్నప్పుడు జారిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫోన్లో సినిమాలు చూస్తున్నప్పుడు దేనికైనా ఆనించి పెట్టడం కూడా కష్టమే. ఈ సమస్యలను తీరుస్తూ, మీ ఫోన్కు అదనపు సౌకర్యా
ఒకప్పుడు మద్యం, పొగతాగడాన్ని వ్యసనాలుగా భావించేవారు. ఆ తరువాత మత్తుమందులు (డ్రగ్స్) ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ఇప్పుడు సెల్ఫోన్కు అందులోని సామాజిక మాధ్యమాలకు యువత బానిసలుగా మారుతున్నారు. చిన్న పిల్లల�
స్మార్ట్ఫోన్ ఫొటోగ్రఫీకి పెద్దపీట వేస్తూ.. వివో అద్భుతమైన ఫ్లాగ్షిప్ మాడల్స్ను తీసుకొచ్చింది. ఎక్స్300 అల్ట్రా, ఎక్స్300ఎస్ పేరుతో శక్తిమంతమైన కెమెరా ఫోన్లను తాజాగా, చైనాలో విడుదల చేసింది.
Chhattisgarh | ఒకప్పుడు పెళ్లి అనేది పూర్తిగా పెద్దల చేతులమీదుగా జరిగేది. ఆఖరికి వధువు వరుడిని, వరుడు వధువును ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉండకపోయేది. పెద్దలు పెళ్లిచేస్తే కలిసి బతికేవారు. కానీ రానురాను కాలం మారింద
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు మనం నిత్యం ఫోన్ లను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం లేచిన తరువాత నేల మీద కాలు పెట్టక ముందు నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం ఫోన్ లను చూస్తూనే ఉంటాం.
రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్ప లు తప్పడంలేదు. మొన్నటివరకు క్యూలతో గోసపడ్డ రైతులకు.. ఇప్పుడు యూరియా యాప్తో కష్టాలు మరింత పెరిగాయి. యాప్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు రొడ్డెక్కుతున్నారు.
టెక్నో మొబైల్ తన తాజా బడ్జెట్ 4జి స్మార్ట్ఫోన్ టెక్నో స్పార్క్ గో 3 ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా రూపొందించిన ఈ ఫోన్ను ముఖ్యంగా విద్యార్థులు, యువ ఉద్యో�
Smart Phone | వచ్చే రెండు నెలల్లో దేశంలో స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ల్యాప్టాప్ల ధరలు 4-8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది నవంబర్-డిసెంబర్లో 21 శాతం పెరిగిన ధరలకు అదనంగా ఈ భారం పడనున్నది.
భారతదేశంలో ప్రజాదారణ పొందిన సెల్ఫోన్ కంపెనీలలో రియల్మి ఒకటి. కొత్తగా ఈ కంపెనీ తమ నంబర్ సిరీస్ లో భాగంగా మరో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మి 16 ప్రొ, రియల్మి 16 ప్రొ ప్లస్ పేరుతో వీటిన�
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. డేటింగ్ యాప్లలో స్వైప్ల మీద స్వైప్లు.. లెఫ్ట్ అంటే నో, రైట్ అంటే ఓకే! ముఖం చూడక్కర్లేదు, మాట వినక్కర్లేదు.. ప్రొఫైల్ నచ్చితే చాలు ‘హాయ్' అనేస్తాం. కానీ, ఈ వర్చువల్ ప్
మొబైల్స్ తయారు చేసే హానర్ కంపెనీ హానర్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ 6.79 ఇంచుల 1.5కె 120 హెడ్జ్ అమోలెడ్ డిస్ప్లే ను కలిగి ఉంది. 8000 నిట్ ల గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉంది. ఇది కొత్త మీ�