స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లో విడుదల చేసింది. వన్ ప్లస్ 15ఆర్ పేరిట ఈ ఫోన్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ చార్క్ కోల్ బ్లాక్, మింట్ బ్రీజ్, ఎల�
దేశంలోని యువత ఖర్చుల పోకడపై ‘సూపర్.మనీ’ సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది. ఇంకేముంది స్మార్ట్ఫోన్లు, బట్టల లావాదేవీలే ఎక్కువని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. మెజారిటీ యూత్ రోజువారీ ఖర్చుల ర
మిడ్ రేంజ్ సెజ్మెంట్లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల మధ్య పోటీ బాగా పెరిగింది. కస్టమర్లను ఆకర్షించే విధంగా కొత్త ఫోన్లను రూపొందించి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే అ
మొబైల్స్ తయారీదారు లావా మరో నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్లే మ్యాక్స్ పేరిట ఈ ఫోన్ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో మరో నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సి85 5జి పేరిట పోకో కంపెనీ ఈ ఫోన్ను లాంచ్ చేసింది. సి సిరీస్లో పోకో నుంచి వచ�
అప్పట్లో ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా ఓ లైనక్స్ ఆధారిత ఫోన్ను లాంచ్ చేశారు గుర్తుందా..? 2013లో ఆ ఫోన్ వచ్చింది. అదేనండీ.. జొల్లా (Jolla) అని అప్పట్లో లాంచ్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ ఫోన్ కన
స్మార్ట్ ఫోన్ తయారీదారు రియల్మి మిడ్ రేంజ్ సెజ్మెంట్లో ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్మి పి4ఎక్స్ 5జి పేరిట ఈ ఫోన్ను లాంచ్ చేశారు. పి4 సిరీస్లో వచ్చిన లేటెస్ట్ రి�
సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్ తయారీదారులు సంచార్ సాథీ యాప్ను ముందుగానే మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఇన్స్టలేషన్ చేయాలన్న నిబంధనను తొలగ�
స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో ఫ్లాగ్ షిప్ రేంజ్లో మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వివో ఎక్స్300, ఎక్స్300 ప్రొ పేరిట ఈ ఫోన్లను లాంచ్ చేశారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ మరో అద్భుతమైన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ను సైలెంట్గా రిలీజ్ చేసింది. గెలాక్సీ జడ్ ట్రై ఫోల్డ్ పేరిట కంపెనీకి చెందిన తొలి ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ను దక్షిణ
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్లలో తయారీ కంపెనీలు భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అందిస్తున్నాయి. బడ్జెట్ ఫోన్లలోనూ ఇలాంటి బ్యాటరీ కెపాసిటీని ఇస్తున్నారు. దీంతో బడ్జెట్ ఫోన్లను కొనుగోలు చేస�
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను మిడ్ రేంజ్లోనే అందిస్తున్నాయి. ఈ సెజ్మెంట్కు చెందిన ఫోన్లనే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున