అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. అయితే కమీషన్ల వాటా తేలకపోవడంతోనే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఫోన్లకు గాను చాలా ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తున్నాయి. గతంలో కేవలం 1 లేదా 2 ఏళ్ల వరకు మాత్రమే అప్
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఓ నూతన ఏఐ స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వి60ఇ పేరిట ఈ ఫోన్ను లాంచ్ చేశారు. వి60 సిరీస్లో వచ్చిన లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.
ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు భారీ బ్యాటరీ ఉన్న ఫోన్లనే కొంటున్నారు. స్మార్ట్ ఫోన్లను గంటల తరబడి ఉపయోగిస్తుండడంతో ప్రస్తుతం ఫోన్లలో అందిస్తున్న బ్యాటరీ బ్యాకప్ సరిప
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం భారీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్లనే చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే అలాంటి ఫోన్లలో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ను కూడా కొ
దీపావళి పండుగ సందర్భంగా ఒప్పో కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఒప్పో రెనో14 5జి దీపావళి ఎడిషన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ రంగంలోనే మొదటి సారిగా హీట్ సెన్సిటివ్ �
టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవలే తన ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్లను ఆయా దేశాల మార్కెట్లలో ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లకు గాను ఈవె
తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే పోకో ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. పోకో ఎం7 ప్లస్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కె
మొబైల్స్ తయారీ సంస్థ వివో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ ధరలకే విడుదల చేసింది. వివో వై31 5జి, వై31 ప్రొ 5జి పేరిట ఈ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్లలో పలు ఆకట్టుకునే ఫీచర్ల
ఒప్పో కంపెనీ ఎఫ్31 సిరీస్లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎఫ్31, ఎఫ్31 ప్రొ, ఎఫ్31 ప్రొ ప్లస్ పేరిట మూడు కొత్త ఫోన్లను విడుదల చేశారు. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా వేపర్ చాంబర్
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇలాంటి ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తిని చూపి�
హెచ్ఎండీ సంస్థ అత్యంత చవక ధరకే ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీంతోపాటు మరో రెండు 4జి ఫీచర్ ఫోన్లను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. హెచ్ఎండీ వైబ్ 5జి, హెచ్ఎండీ 101
శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్17 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. గతంలో ఎఫ్16 5జి ఫోన్ రాగా దానికి కొనసాగింపుగా ఎఫ్17 5జి ఫోన్ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్ల
టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తాజాగా నిర్వహించిన తన ఈవెంట్లో ఐఫోన్ 17 ఫోన్తోపాటు అత్యంత స్లిమ్ డిజైన్ కలిగిన ఐఫోన్ ఎయిర్ ఫోన్ను కూడా లాంచ్ చేసింది. అయితే వీటితోపాటు ప్రొ సిరీస్లో మరో రెండు ఐఫోన్లను క