పోకో ఎం7 ప్లస్ పేరిట పోకో కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో వచ్చిన లేటెస్ట్ పోకో ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇందులో 6.9 ఇంచుల ఎల్సీడీ డిస్�
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను కొంటున్న చాలా మంది వాటిల్లో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఇలాంటి ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివో కూడ�
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్న 5జి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసమే లావా మొబైల్స్ ఓ నూతన స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. బ్లేజ్ అమోలెడ్ 2 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్
ఒప్పో సంస్థ కె13 టర్బో, కె13 టర్బో ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను కె13 సిరీస్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
ఇన్ఫినిక్స్ సంస్థ మిడ్ రేంజ్ సెజ్మెంట్లో మరో నూతన స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. జీటీ30 5జి ప్లస్ పేరిట ఈ ఫోన్ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది.
ప్యాంటు జేబుల్లో స్మార్ట్ఫోన్లను, ఒడిలో ల్యాప్టాప్ను సుదీర్ఘ సమయం పెట్టుకునే పురుషులకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే ముప్పు పెరగవచ్చు. చివరికి నపుంసకత్వానికి దారి తీయవచ్చు. కలకత్తా విశ్వవిద్య
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ను కొనాలని చూస్తున్నారా. అయితే మీ కోసమే వివో లేటెస్ట్గా ఈ ఫోన్ను లాంచ్ చేసింది, వై400 5జి పేరిట భారత మార్కెట్లో వివో ఓ నూతన స్మ
వివో సంస్థ భారత్లో లేటెస్ట్గా టి4ఆర్ పేరిట ఓ నూతన మిడ్రేంజ్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రస్తుతం చాలా కంపెనీలు తక్కువ బడ్జెట్లోనే ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే మోటోరోలా కూడా ఇదే కోవలో ఓ నూ
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి అందించడంలో షియోమీ ఎంతగానో పేరుగాంచింది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది వినియోగదారులు ఈ సంస్థకు ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే ష
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించడంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఈ తరహా ఫోన్లను అనేకం రిలీజ్ చేశారు. ఇదే కోవలో లావా మొబైల్
ప్రస్తుతం చాలా మంది బడ్జెట్ ధరలోనే ఫోన్లను కొనాలని చూస్తున్నారు. వాటిల్లో ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే కంపెనీలు కూడా పలు బడ్జెట్ ఫోన్లను రూపొందించి విడుద�
మొబైల్స్ తయారీదారు రియల్మి రెండు నూతన స్మార్ట్ ఫోన్లను అదిరిపోయే ఫీచర్లు, భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. రియల్మి 15 5జి, రియల్మి 15 ప్రొ 5జి పేరిట ఈ ఫోన్లను ఆ సంస్థ భారత్లో లాంచ్ చేసింది.