స్మార్ట్ ఫోన్లలో ఒకప్పుడు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే వాహ్.. అనేవారు. కానీ తరువాత 4500 ఎంఏహెచ్ కు తరం మారింది. తరువాత 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ కలిగిన ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయడం మొదల
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లను అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే రియల్మి కూడా తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్�
భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా మొబైల్స్ మరో నూతన స్మార్ట్ ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేసింది. అగ్ని 4 పేరిట ఈ ఫోన్ను విడుదల చేశారు. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు.
భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి మరో నూతన దేశీయ కంపెనీ ప్రవేశించింది. ఇండ్కాల్ టెక్నాలజీస్ సంస్థ నూతనంగా వాబుల్ అనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగానే వాబుల్ వన్ పేరిట �
స్మార్ట్ ఫోన్ తయారీ దారు ఒప్పో మరో రెండు నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రొ పేరిట ఈ ఫోన్లను లాంచ్ చేశారు. వీటిల్లో పలు అద్బుతమైన ఫీ
మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ మరో సరికొత్త ఫ్లాగ్ షాప్ స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వన్ ప్లస్ 15 పేరిట ఈ ఫోన్ను విడుదల చేశారు. గత వారం కిందట చైనా మార్కెట్లో ఈ ఫోన్ను లాంచ్ చే
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు భారీ బ్యాటరీ కెపాసిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వినియోగదారులు కూడా అలాంటి ఫోన్లను కొనుగోల
అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. అయితే కమీషన్ల వాటా తేలకపోవడంతోనే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఫోన్లకు గాను చాలా ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తున్నాయి. గతంలో కేవలం 1 లేదా 2 ఏళ్ల వరకు మాత్రమే అప్
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఓ నూతన ఏఐ స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వి60ఇ పేరిట ఈ ఫోన్ను లాంచ్ చేశారు. వి60 సిరీస్లో వచ్చిన లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.
ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు భారీ బ్యాటరీ ఉన్న ఫోన్లనే కొంటున్నారు. స్మార్ట్ ఫోన్లను గంటల తరబడి ఉపయోగిస్తుండడంతో ప్రస్తుతం ఫోన్లలో అందిస్తున్న బ్యాటరీ బ్యాకప్ సరిప
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం భారీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్లనే చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే అలాంటి ఫోన్లలో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ను కూడా కొ
దీపావళి పండుగ సందర్భంగా ఒప్పో కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఒప్పో రెనో14 5జి దీపావళి ఎడిషన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ రంగంలోనే మొదటి సారిగా హీట్ సెన్సిటివ్ �
టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవలే తన ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్లను ఆయా దేశాల మార్కెట్లలో ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లకు గాను ఈవె