మడతబెట్టే ఫోన్లను తయారు చేసి అందించడంలో శాంసంగ్ కంపెనీ ఎంతగానో పేరుగాంచింది. ఇప్పటికే ఈ రకానికి చెందిన ఫోన్లను చాలా వరకు ఆ కంపెనీ విడుదల చేసింది. ఇక తాజాగా మరో ఫోల్డబుల్ ఫోన్ను శాంసంగ్ ర
మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను కంపెనీలు ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ రేంజ్లో అందిస్తున్నాయి. అందులో భాగంగానే అనేక కంపెనీలు చాలా వరకు ఫోన్లను అదిరిపోయే ఫీచర్లతో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాయి.
ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉండే ఫీచర్లను మిడ్ రేంజ్ ఫోన్లలోనే అందిస్తూ వన్ ప్లస్ కంపెనీ ఎంతగానో పేరు గాంచింది. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లను తన స్మార్ట్ ఫోన్ల ద్వారా యూజర్లకు అందిస్తూ �
ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ అనే కంపెనీ భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశం చేసింది. అందులో భాగంగానే రెండు నూతన స్మార్ట్ ఫోన్లను అత్యంత చవక ధరకే రిలీజ్ చేసింది. ఒక ఫోన్ 4జి సేవలను అందిస్తుంది.
స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు చాలా వరకు మిడ్ రేంజ్ సెగ్మెంట్లోనే ఫ్లాగ్ షిప్ లాంటి ఫీచర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగానే హానర్ కూడా లేటెస్ట్గా ఓ నూతన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ను భారత్లో లా�
పోకో నుంచి కొత్త మిడ్ ప్రీమియం ఫోన్ వస్తున్నదంటే.. ఫ్యాన్స్లో ఆసక్తే వేరు. ఎందుకంటే.. మిడిల్ క్లాస్కి బడ్జెట్లోనే హై ఎండ్ లుక్తో ఫోన్లను పరిచయం చేసింది పోకోనే! ఈ హవా ఏ మాత్రం తగ్గకుండా పోకో ఎఫ్7 5జీ
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి కస్టమర్లకు అందించడంలో అనేక కంపెనీలు ప్రస్తుతం పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే టెక్నో కంపెనీ లేటెస్ట్ గా అలాంటి ఓ రెండు బడ్జ
వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించడంలో ఈ మధ్య కాలంలో ఒప్పో చాలా పేరుగాంచింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు తన వాటాను కూడా పెంచుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే యూజర్లకు �
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలోనే ఫ్లాగ్ షిప్ తరహా ఫీచర్లను అందజేస్తున్నాయి. అందులో భాగంగానే లేటెస్ట్గా షియోమీ కూడా తన పోకో బ్రాండ్ నుంచి ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భా�
అత్యంత తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే వివో నూతనంగా ఓ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో ఫీచర్లు అధికంగా ఉండడమే కాదు, ధర కూడా త�
తక్కువ బడ్జెట్లోనే ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఒప్పో కంపెనీ లేటెస్ట్గా ఓ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. కె13ఎక్స్ 5జి పేరిట కె సిరీస్లో ఒప్పో క�
మొబైల్స్ తయారీ దారు ఒప్పో భారత్లో ఎ5 5జి పేరిట ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. గత నెలలో ఎ5ఎక్స్ 5జిని విడుదల చేసిన తరువాత ఈ ఫోన్నే లాంచ్ చేయడం విశేషం.